Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
Home Page 5
తెలంగాణ

మతాన్ని రాజకీయాలకు వాడుకోకూడదు-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

M HANUMATH PRASAD
  మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ సీనియర్ నాయకురాలు, స్వాతంత్ర్య
ఆంధ్రప్రదేశ్

జవాన్ సమస్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.

M HANUMATH PRASAD
రాష్ట్రానికి సంబంధించిన జవాన్ మోహన్ (Jawan Mohan) సమస్యకు పరిష్కారం దొరికింది. ఏపీ జవాన్ మోహన్ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) ఎట్టకేలకు స్పందించారు. జవాన్ సమస్యను వెంటనే
అంతర్జాతీయం

పాక్ లో సంబరాలు

M HANUMATH PRASAD
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత బారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా సాగుతుండగా అనూహ్యంగా సీజ్ ఫైర్ ప్రకటన వెలువడింది. భారత్-పాక్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన పాకిస్తాన్
తెలంగాణ

డిల్లీ తెలంగాణ భవన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఆమోదం

M HANUMATH PRASAD
ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్‌లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత
జాతీయ వార్తలు

కొన్ని పాక్‌ జెట్‌లను కూల్చివేశాం.. ఐదుగురు సైనికులను కోల్పోయాం: త్రివిధ దళాధికారులు

M HANUMATH PRASAD
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌ సైనిక దాడులను భారత్‌ ధీటుగా ఎదుర్కొన్నదని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్‌ జెట్‌లను కూల్చివేసినట్లు చెప్పారు. పాక్‌
జాతీయ వార్తలు

అమెరికాను నేల నాకించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ

M HANUMATH PRASAD
ఇప్పుడంటే రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. భారతదేశం పరువును అమెరికా కేంద్రంగా తీస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ స్థానంలో ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయి ఉన్నారు.. నరేంద్ర మోడీ స్థానంలో ఇందిరా గాంధీ ఉన్నారు..
అంతర్జాతీయం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దేవుడే ఆదుకోవాలి

M HANUMATH PRASAD
పాకిస్థాన్‌ క్రికెట్ పై భారత్ దెబ్బ గట్టిగానే పడింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల అక్కడి క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీ ఇప్పుడు కోలుకోని విధంగా
జాతీయ వార్తలుతెలంగాణ

ముంబై ఎయిర్‌పోర్టులో కేఏ పాల్ హంగామా

M HANUMATH PRASAD
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే కాదు అమెరికాలోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ట్రెండ్‌కు తగ్గట్టు వార్తల్లో నిలవడం ఆయనకు వెన్నతో పెట్టిన
అంతర్జాతీయంపుణ్యక్షేత్రాలు

పాకిస్థాన్‌లోని ప్రసిద్ధి చెందిన దేవాలయాలు

M HANUMATH PRASAD
పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఇక్కడ కూడా అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. పాక్ లో ప్రసిద్ధ హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం.. పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ హిందూ దేవాలయాల గురించి చెప్పాలంటే, ముందుగా గుర్తుకు
క్రీడా వార్తలు

బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా riyaan ?

M HANUMATH PRASAD
భారత్, పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులలో ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పొరుగు దేశం పాకిస్తాన్ పూర్తిగా ఉలిక్కిపడి, భారత నగరాలపై నిరంతరం దాడులు చేసింది.వీటిని భారత్ ధీటుగా
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్ రాబోతుంది. త్వరలోనే టెండర్లు!

M HANUMATH PRASAD
  ఆంధ్రప్రదేశ్  రాజధానిని ప్రత్యేక నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అమరావతిని దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే అమరావతిలో
అంతర్జాతీయం

పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?- ఎంత వరకు నిజం?

M HANUMATH PRASAD
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కాసేపటి క్రితం ఆదియాలా జైలులో మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో నిఘా సంస్థ ఐఎస్ఐ హత్య
జాతీయ వార్తలు

ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే.. ధబిడి దిభిడే -రణ్‌వీర్ పోస్ట్ వైరల్

M HANUMATH PRASAD
ఆపరేషన్ సింధూర్’ విజయవంతం అయిన తర్వాత భారత సైన్యం విజయానికి సెల్యూట్ కొట్టడంలో సెలబ్రిటీలు తమ పాత్రను విస్మరించలేదు. చాలా మంది బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు భారత సైన్యానికి బాసటగా నిలిచారు. నటుడు రణ్‌వీర్
ఆంధ్రప్రదేశ్

శత్రువు బలహీనంగా ఉన్నా ఎందుకు వదిలేసినట్టు.. విరమణ ఒప్పందంపై ప్రశ్నలెన్నో!

M HANUMATH PRASAD
శనివారం సాయంత్రం 5 గంటల సమయం.. పాకిస్థాన్‌తో యుద్ధంలో ఏం జరుగుతున్నదని దేశం యావత్తు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నది. ఇంతలో అకస్మాత్తుగా టీవీ స్క్రీన్లపై ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రత్యక్షమైంది. దాని సారాంశం ఏమిటంటే..
అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌ షేక్‌ హసీనాకు బిగ్‌ షాక్‌

M HANUMATH PRASAD
బంగ్లాదేశ్‌లో ముహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్‌ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం
తెలంగాణ

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

M HANUMATH PRASAD
హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. పెళ్లిళ్లు, పండుగలు, షాపుల ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలోనైనా సరే బాణాసంచా కాల్చడం పై నిషేధం ఉంటుందని తెలిపారు. బాణాసంచా అమ్మేవారికి కూడా హెచ్చరికలు
జాతీయ వార్తలు

పాక్ కాల్పులలో జమ్మూ కాశ్మీర్ అధికారి మృతి-షాక్ లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

M HANUMATH PRASAD
పాక్ సైన్యం విచ్చల విడిగా సరిహద్దు ప్రాంతాలలో జనావాసాలపై జరుపుతున్న కాల్పులకు ఒక నిబద్ధత గల అధికారి బలయ్యారు. వివరాలోకెళితే  శనివారం తెల్లవారు జామున రాజౌరీ ప్రాంతంలో పాక్ కాల్పులకు తెగబడింది, ఈ కాల్పులలో 
తెలంగాణ

హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం – హడలెత్తిపోతున్న కబ్జా దారులు

హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా
తెలంగాణ

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడ‌మీ భ‌వ‌నాన్ని ఈ నెలాఖ‌రులోగా ప్రారంభిస్తామ‌ని, మంత్రి అన్నారు.
అంతర్జాతీయం

పాకిస్తాన్ కాల్పులలో విధులు నిర్వహిస్తూ మురళీనాయక్ మృతి-

హైదరాబాద్:మే 09 భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు గా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో
ఆంధ్రప్రదేశ్

తాము యుద్ధం కోరుకోవటం లేదంటూ పాకిస్తాన్ అధికారిక ప్రకటన

ఒకపక్క సరిహద్దు ప్రాంతాల్లో ఫైరింగ్ చేస్తూనే జమ్మూ కాశ్మీర్ పఠాన్ కోట్ జలంధర్ రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లో సైనిక స్థావరాల మీద దాడి చేసిన పాక్ సైన్యం ఆ దాడిని భారత సైన్యం సమర్థవంతంగా
అంతర్జాతీయం

జమ్ముతో సహా పలు ఎయిర్పోర్ట్ ల మీద దాడికి తెగబడ్డ పాక్ సైన్యం

జమ్మూ కాశ్మీర్ సహా14 నగరాల మీద పాకిస్తాన్ 14 నగరాల మీద దాడి చేసింది. జమ్మూ ఏర్పోర్ట్ తో సహా ఏడు ప్రాంతాల మీద దాడి చేసింది, అదేవిధంగా పటాన్ కోట్ఎయిర్పోర్ట్ మీద కూడా
జాతీయ వార్తలు

చెన్నై ఆంధ్ర క్లబ్ ఎన్నికలపై ఒక సభ్యుడి ఆవేదన

  కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అనే సభ్యుడు తన ఆవేదన ను బహిరంగ లేఖ ద్వారా క్లబ్ సభ్యుల కు నివేధించినది ఏమనగా .. “నేను గతంలో అసోసియేషన్ తీసుకొన్న నిర్ణయం ప్రకారం చిల్డ్రన్
ఆంధ్రప్రదేశ్

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు

పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి పై సందేహాలు వ్యక్తం చేస్తూ, హత్య చేసి యాక్సిడెంట్ గా చూపెడుతున్నారని దీనిమీద తక్షణం సిబిఐ ఎంక్వయిరీ జరిపి నిజాలు నిగ్గు తేల్చేలా చూడాలని కోరుతూ హై కోర్టు
అంతర్జాతీయం

భారత్ కు చుక్కలు చూపిస్తాం – పాక్ ప్రధాని షెహాబాజ్ షరీఫ్ ప్రగల్భాలు

M HANUMATH PRASAD
భారత్ పాకిస్తాన్ మీద చేసిన వైమానిక దాడులను సైనిక చర్యను అతి పెద్ద తప్పిదంగా పాకిస్తాన్ ప్రధాని షెహాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగా భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ

పోస్కో, అత్యాచార కేసులలో మహిళల భద్రతకే పెద్ద పీట

*• భరోసా 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా భరోసా కేంద్రంలో వేడుకలకు హజరైన జిల్లా ఎస్పీ గారు..* *• భరోసా సెంటర్ సేవలు మరువలేనివని, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్
తెలంగాణ

రంగనాయక సాగర్ లో దిగి మృత్యు ఒడిలోకి

ఇటీవల కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వద్దకు విహారయాత్రకు వచ్చిన సందర్శకులు విషాదంతో వెనుదిరుగుతున్నారు. రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడంతో లోపలికి వెళ్లి గుంతలు గుర్తించక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు రోజుల కింద
ఆంధ్రప్రదేశ్

రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఆధార్ తరహాలో

ఆధార్‌ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు
తెలంగాణ

రైట్, రైట్ – RTC సమ్మెకు తాత్కాలిక బ్రేక్

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం. అవ్వడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమ స్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని
క్రైమ్ వార్తలు

సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా

  * చేర్యాల పట్టణం చెరువు సమీపంలో పై నిందితులు కలసి ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు చేర్యాల పోలీసులు వెళ్లి రైడ్ చేసి కమల శ్రీనివాస్,
ఆంధ్రప్రదేశ్

వివాదాల చుట్టూ చెన్నై ఆంధ్రా క్లబ్ ఎన్నికలు

చెన్నైలో తెలుగువారికి ఒక వేదిక అయినటు వంటి ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్ర క్లబ్ ) గత 6 సంవత్సరలుగా ఎన్నో వివాదాల తో తెలుగు వారి ప్రతిష్టను దిగదార్చుచున్నది ,
జాతీయ వార్తలు

లోయలో పడ్డ ఆర్మీ వాహనము, ముగ్గురు జవాన్ల దుర్మరణం

జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానుల తో వెళ్తున్న ఆర్మీ వాహనం 700 అడుగుల లోయలో పడిపోయింది,ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడి కక్కడే
తెలంగాణ

హయత్ నగర్లో కారు దగ్దం

ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వస్తున్నటువంటి ఒక కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఓ కుటుంబం నల్గొండ నుంచి హైదరాబాద్కు తమ కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారు హయత్
ఆంధ్రప్రదేశ్

యజమాని మర్మాంగాలు కొరికి తిన్న పెంపుడు కుక్క – కలకలం సృష్టించిన హైదరాబాదులో ఘటన

శునకానికి ఉన్న విశ్వాసం ప్రపంచంలో ఏ జీవికి కూడా లేదు , విశ్వాసానికి మారు పేరే శునకం . హైదరాబాద్ మధుర నగర్ పరిధిలో ఎప్పుడు కుక్క యజమాని మీద దాడి చేసిన సంఘటన
జాతీయ వార్తలు

తప్పించుకోబోయే తెగించి ప్రాణం తీసుకున్నాడు

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాకు చెందిన ఇంతియాజ్అహ్మద్ పహల్గాం సంఘటనలో ఉగ్రవాదులకు సహకరించారని అనుమానంతో భద్రత దళాలు శనివారం అదుపులోకి తీసుకున్నాయి. ఇంతియాజ్ అహ్మద్ తాను కుల్గాంలోని టాంగ్ మార్గంలో ఉన్న అడవిలో
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

నేను మీ చెల్లి తో కాపురం చేయాలంటే నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వాలి – మరిది అరాచకం

మనిషిలో మృగాడు బయటపడ్డాడు. కట్టుకున్న భార్య అక్కని ట్రాప్ చేసి ఆమె పొందుకోసం భార్యని కానరాని తీరాలకు దరి చేర్చాడు. వివరాల్లోకెళ్తే అనిల్ కుమార్ అనే వ్యక్తి టీజీపీ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా
అంతర్జాతీయం

పాకిస్తాన్ మీద దాడికి దిగితే ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటాం బాంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరిక

పెహల్గంపై దాడికి నిరసనగా భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతి దాడి చేస్తే దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను చైనా సహాయంతో స్వాధీన పరుచుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ప్రధాన సలహాదారు ఫజ్రల్రె రెహమాన్
ఆంధ్రప్రదేశ్

మంగుళూరులో హిందూ కార్యకర్త దారుణ హత్య

హిందూ ధర్మానికి చెందినటువంటి సుహాస్ శెట్టి అనే మంగుళూరు కి చెందినటువంటి వ్యక్తిని మతోన్మాదులు దారుణంగా నడిరోడ్డు మీద హత్య చేశారు ఈ విషయం కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. మంగుళూరు నగరానికి చెందినటువంటి
ఆంధ్రప్రదేశ్

మతం మారితే రేజర్వేషన్లు ఉండవు, రెండు కావాలంటే కుదరదు ఏపీ హైకోర్టు ధ్రువీకరణ

ఇంతకాలం తమ పబ్బం గడుపుకోడానికి మతం మారిన రేజర్వేషన్లు వర్తిస్తాయంటూ అమాయక దళితులను నమ్మిస్తూ మాట మార్పిడి చేసుకుంటూ వచ్చారు. ఆపాస్టర్లు చెప్పే మాయ మాటలు నమ్మి మతం మార్చుకుని చివరికి వారికి సహజ
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కు ప్రధాని చాక్లేట్ గిఫ్ట్

అమరావతి పునర్నిర్మాణానము కూటమి ప్రభుత్వము వలన మాత్రమే సాధ్యమవుతుందని గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలవలన రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. దేశానికే తలమానికంగా అమరావతి
జాతీయ వార్తలు

ఇంటి దొంగను పట్టేశారు

గత 12 సంవత్సరాలుగా భారత దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని రాజస్థాన్లోని జైసల్మేర్ కి చెందిన పఠాన్ పాకిస్తానుకి చేరవేస్తున్నాడు అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ సంజయ్
ఆంధ్రప్రదేశ్

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

GIT NEWS
పారదర్శకంగా షాపుల కేటాయింపుగతంలో ఒక్కో షాపునకు సగటున 18 దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు ఏకంగా 26.7 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో షాపునకు వందకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. 2015-17లో 4380
ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

GIT NEWS
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో కోస్తా తీర మండలాలు సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

GIT NEWS
మహాత్మా గాంధీ ఆలోచన , పరిశుభ్ర గ్రామీణ పట్టణ భారతదేశం . మహాత్ముని ఆశయ సాధన కోసం 2014  అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమాన్ని
ఆంధ్రప్రదేశ్

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

GIT NEWS
అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ను‌ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఈ