ఓబులాపురం మైనింగ్ కేసులో ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న కర్నాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి CBI కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు చంచల్ గూడ జైలులో ‘A’
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావును చీటింగ్ కేసులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తన కంపెనీ నుంచి ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఇస్తానని నమ్మించిన శ్రవణ్రావు.. హైదరాబాద్లోని
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా చివరి రోజు బాధ్యతలు నిర్వహించారు. మే 13తో ఆయన పదవీ విరమణ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ
సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పిగా పనిచేస్తున్న కొండం పార్థ సారథి ఎసిబి కేసులో చిక్కుకున్నారు. ఈ కేసులో భాగంగా ఎసిబి అధికారులు ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో అక్రమ మందుగుండు సామగ్రి బయటపడటం సంచలనం
ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి (YCP) మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారం ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీకి ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ (Deputy Chairperson )
బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులను టార్గెట్ చేస్తూ నీఛమైన, ద్వేషపూరిత కామెంట్లు చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఉగ్రవాది తన ప్రసంగంలో హిందువులను అవమానిస్తూ, వారి
భూభారతి చట్టంతో సాదాబైనామాలతోపాటు భూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏండ్ల తరబడి నిరీక్షణకు తెరపడుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు జరిగిన భూములకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 23, 2025 నుంచి పాకిస్తాన్ చెరలో ఉన్న భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు ఎట్టకేలకు భారత్కు అప్పగించారు. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్వయంగా
ఇస్లామిక్ నమ్మకాలకు అనుగుణంగానే తాము చేపట్టిన ఆపరేషన్కు ” బున్యానుమ్ మార్సూస్” (Bunyanum Marsoos) అనే పేరు పెట్టినట్టు పాక్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ (DG-ISPR) అహ్మద్ షరీఫ్
వై ఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది. వంశీతో
తమిళనాడు (Tamil Nadu)లోని పొల్లాచిలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో తీర్పు వెలువరిడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని దోషులుగా తేలుస్తూ కోయంబత్తూరు స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది. కోయంబత్తూరులోని మహిళా
ఆంధ్రప్రదేశ్ మద్యం విధాన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వైఎస్ఆర్సిపి ఎంపి మిథున్ రెడ్డికి గణనీయమైన ఉపశమనం ఇచ్చింది. ఇది అతని ముందస్తు బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క మునుపటి ఉత్తర్వులను పక్కన
అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి దాడి చేసింది. అనంతరం ఆమె మెడ పట్టుకుని కిలోమీటర్ దూరం పాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. ఈషాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో
ఆపరేషన్ కగార్ లో భాగంగా గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా ఇప్పటి వరకూ 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న కూబింగ్ ఆపరేషన్ లో భాగంగా
ఏపీ లిక్కర్ కేసు ఇంకా కొంతమందిని వెంటాడుతోందా? గత ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులు అరెస్ట్ భయంతో వణికిపోతున్నారా? అందుకే అడ్రస్ లేకుండా అజ్జాతంలోకి వెళ్లిపోయారా? ఆ ముగ్గురు ఉన్నతాధికారుల్లో మే 13 టెన్షన్ పట్టుకుందా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎదురుదాడి చేస్తే దీటుగా బదులిస్తామన్న పాకిస్థాన్ ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాళ్లబేరానికి ఎందుకు వచ్చింది?అప్పటిదాకా భారత్ – పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకోని అమెరికా ఉన్నపళంగా ఎందుకు
పవన్ కల్యాణ్పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కంప్యూటర్
హైదరాబాద్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారా? ఈ డౌట్ ఎప్పటినుంచో ఉంది. అందుకు అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో భాగ్యనగరంలో బాంబు బ్లాస్టింగ్స్ గట్రా తరుచూ జరిగేవి. ఆ సమయంలో పాతబస్తీలో దాగున్న ఉగ్రవాదులు,
ఏసీబీ దాడులు సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతున్నాయి. జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,
భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఉండకూడదని దూకుడు చర్యలకు అడ్డుకట్ట వేయాలని 2025 మే 12 సాయంత్రం 5 గంటలకు జరిగిన DGMOల చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఉండకూడదని
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. మురిద్కేలోని లష్కరే
ఉ గ్రవాదులకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చి భారత్ పై దండెత్తడానికి పంపుతోంది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ పాలకులకు ఇష్టం ఉందా లేదా అన్న అంశంతో వారికి సంబంధం లేదు. భారత్ తో ఏదో
పాకిస్తాన్(Pakistan)కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ఆపరేషన్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత బలగాలకు నా సెల్యూట్. ఆపరేషన్ సింధూర్లో
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద
ఆంధ్ర ప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల కేటాయింపు కొనసాగుతోంది. కూటమి దశల వారీగా పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సమన్వయంతో సీఎం చంద్రబాబు నామినేటెడ్
తమిళ అగ్ర నటుడు విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ ఈవెంట్కు హాజరైన విశాల్.. ఉన్నట్టుండి వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ సీనియర్ నాయకురాలు, స్వాతంత్ర్య
రాష్ట్రానికి సంబంధించిన జవాన్ మోహన్ (Jawan Mohan) సమస్యకు పరిష్కారం దొరికింది. ఏపీ జవాన్ మోహన్ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) ఎట్టకేలకు స్పందించారు. జవాన్ సమస్యను వెంటనే
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత బారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా సాగుతుండగా అనూహ్యంగా సీజ్ ఫైర్ ప్రకటన వెలువడింది. భారత్-పాక్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన పాకిస్తాన్
ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైనిక దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొన్నదని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు చెప్పారు. పాక్
ఇప్పుడంటే రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. భారతదేశం పరువును అమెరికా కేంద్రంగా తీస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ స్థానంలో ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయి ఉన్నారు.. నరేంద్ర మోడీ స్థానంలో ఇందిరా గాంధీ ఉన్నారు..
పాకిస్థాన్ క్రికెట్ పై భారత్ దెబ్బ గట్టిగానే పడింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల అక్కడి క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీ ఇప్పుడు కోలుకోని విధంగా
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే కాదు అమెరికాలోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ట్రెండ్కు తగ్గట్టు వార్తల్లో నిలవడం ఆయనకు వెన్నతో పెట్టిన
పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఇక్కడ కూడా అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. పాక్ లో ప్రసిద్ధ హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం.. పాకిస్థాన్లోని ప్రసిద్ధ హిందూ దేవాలయాల గురించి చెప్పాలంటే, ముందుగా గుర్తుకు
భారత్, పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులలో ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పొరుగు దేశం పాకిస్తాన్ పూర్తిగా ఉలిక్కిపడి, భారత నగరాలపై నిరంతరం దాడులు చేసింది.వీటిని భారత్ ధీటుగా
ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రత్యేక నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అమరావతిని దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే అమరావతిలో
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కాసేపటి క్రితం ఆదియాలా జైలులో మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ను జైలులో నిఘా సంస్థ ఐఎస్ఐ హత్య
ఆపరేషన్ సింధూర్’ విజయవంతం అయిన తర్వాత భారత సైన్యం విజయానికి సెల్యూట్ కొట్టడంలో సెలబ్రిటీలు తమ పాత్రను విస్మరించలేదు. చాలా మంది బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు భారత సైన్యానికి బాసటగా నిలిచారు. నటుడు రణ్వీర్
శనివారం సాయంత్రం 5 గంటల సమయం.. పాకిస్థాన్తో యుద్ధంలో ఏం జరుగుతున్నదని దేశం యావత్తు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నది. ఇంతలో అకస్మాత్తుగా టీవీ స్క్రీన్లపై ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రత్యక్షమైంది. దాని సారాంశం ఏమిటంటే..
బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం
హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. పెళ్లిళ్లు, పండుగలు, షాపుల ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలోనైనా సరే బాణాసంచా కాల్చడం పై నిషేధం ఉంటుందని తెలిపారు. బాణాసంచా అమ్మేవారికి కూడా హెచ్చరికలు
పాక్ సైన్యం విచ్చల విడిగా సరిహద్దు ప్రాంతాలలో జనావాసాలపై జరుపుతున్న కాల్పులకు ఒక నిబద్ధత గల అధికారి బలయ్యారు. వివరాలోకెళితే శనివారం తెల్లవారు జామున రాజౌరీ ప్రాంతంలో పాక్ కాల్పులకు తెగబడింది, ఈ కాల్పులలో
హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడమీ భవనాన్ని ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని, మంత్రి అన్నారు.
హైదరాబాద్:మే 09 భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు గా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో
ఒకపక్క సరిహద్దు ప్రాంతాల్లో ఫైరింగ్ చేస్తూనే జమ్మూ కాశ్మీర్ పఠాన్ కోట్ జలంధర్ రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లో సైనిక స్థావరాల మీద దాడి చేసిన పాక్ సైన్యం ఆ దాడిని భారత సైన్యం సమర్థవంతంగా
జమ్మూ కాశ్మీర్ సహా14 నగరాల మీద పాకిస్తాన్ 14 నగరాల మీద దాడి చేసింది. జమ్మూ ఏర్పోర్ట్ తో సహా ఏడు ప్రాంతాల మీద దాడి చేసింది, అదేవిధంగా పటాన్ కోట్ఎయిర్పోర్ట్ మీద కూడా
కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అనే సభ్యుడు తన ఆవేదన ను బహిరంగ లేఖ ద్వారా క్లబ్ సభ్యుల కు నివేధించినది ఏమనగా .. “నేను గతంలో అసోసియేషన్ తీసుకొన్న నిర్ణయం ప్రకారం చిల్డ్రన్
పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి పై సందేహాలు వ్యక్తం చేస్తూ, హత్య చేసి యాక్సిడెంట్ గా చూపెడుతున్నారని దీనిమీద తక్షణం సిబిఐ ఎంక్వయిరీ జరిపి నిజాలు నిగ్గు తేల్చేలా చూడాలని కోరుతూ హై కోర్టు
భారత్ పాకిస్తాన్ మీద చేసిన వైమానిక దాడులను సైనిక చర్యను అతి పెద్ద తప్పిదంగా పాకిస్తాన్ ప్రధాని షెహాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగా భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
*• భరోసా 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా భరోసా కేంద్రంలో వేడుకలకు హజరైన జిల్లా ఎస్పీ గారు..* *• భరోసా సెంటర్ సేవలు మరువలేనివని, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్
ఇటీవల కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వద్దకు విహారయాత్రకు వచ్చిన సందర్శకులు విషాదంతో వెనుదిరుగుతున్నారు. రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడంతో లోపలికి వెళ్లి గుంతలు గుర్తించక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు రోజుల కింద
ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం. అవ్వడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమ స్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని
* చేర్యాల పట్టణం చెరువు సమీపంలో పై నిందితులు కలసి ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు చేర్యాల పోలీసులు వెళ్లి రైడ్ చేసి కమల శ్రీనివాస్,
చెన్నైలో తెలుగువారికి ఒక వేదిక అయినటు వంటి ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్ర క్లబ్ ) గత 6 సంవత్సరలుగా ఎన్నో వివాదాల తో తెలుగు వారి ప్రతిష్టను దిగదార్చుచున్నది ,
జమ్మూ కాశ్మీర్లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానుల తో వెళ్తున్న ఆర్మీ వాహనం 700 అడుగుల లోయలో పడిపోయింది,ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడి కక్కడే
ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వస్తున్నటువంటి ఒక కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఓ కుటుంబం నల్గొండ నుంచి హైదరాబాద్కు తమ కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారు హయత్
శునకానికి ఉన్న విశ్వాసం ప్రపంచంలో ఏ జీవికి కూడా లేదు , విశ్వాసానికి మారు పేరే శునకం . హైదరాబాద్ మధుర నగర్ పరిధిలో ఎప్పుడు కుక్క యజమాని మీద దాడి చేసిన సంఘటన
జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాకు చెందిన ఇంతియాజ్అహ్మద్ పహల్గాం సంఘటనలో ఉగ్రవాదులకు సహకరించారని అనుమానంతో భద్రత దళాలు శనివారం అదుపులోకి తీసుకున్నాయి. ఇంతియాజ్ అహ్మద్ తాను కుల్గాంలోని టాంగ్ మార్గంలో ఉన్న అడవిలో
మనిషిలో మృగాడు బయటపడ్డాడు. కట్టుకున్న భార్య అక్కని ట్రాప్ చేసి ఆమె పొందుకోసం భార్యని కానరాని తీరాలకు దరి చేర్చాడు. వివరాల్లోకెళ్తే అనిల్ కుమార్ అనే వ్యక్తి టీజీపీ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా
పెహల్గంపై దాడికి నిరసనగా భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతి దాడి చేస్తే దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను చైనా సహాయంతో స్వాధీన పరుచుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ప్రధాన సలహాదారు ఫజ్రల్రె రెహమాన్
హిందూ ధర్మానికి చెందినటువంటి సుహాస్ శెట్టి అనే మంగుళూరు కి చెందినటువంటి వ్యక్తిని మతోన్మాదులు దారుణంగా నడిరోడ్డు మీద హత్య చేశారు ఈ విషయం కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. మంగుళూరు నగరానికి చెందినటువంటి
ఇంతకాలం తమ పబ్బం గడుపుకోడానికి మతం మారిన రేజర్వేషన్లు వర్తిస్తాయంటూ అమాయక దళితులను నమ్మిస్తూ మాట మార్పిడి చేసుకుంటూ వచ్చారు. ఆపాస్టర్లు చెప్పే మాయ మాటలు నమ్మి మతం మార్చుకుని చివరికి వారికి సహజ
అమరావతి పునర్నిర్మాణానము కూటమి ప్రభుత్వము వలన మాత్రమే సాధ్యమవుతుందని గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలవలన రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. దేశానికే తలమానికంగా అమరావతి
గత 12 సంవత్సరాలుగా భారత దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని రాజస్థాన్లోని జైసల్మేర్ కి చెందిన పఠాన్ పాకిస్తానుకి చేరవేస్తున్నాడు అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ సంజయ్
పారదర్శకంగా షాపుల కేటాయింపుగతంలో ఒక్కో షాపునకు సగటున 18 దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు ఏకంగా 26.7 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో షాపునకు వందకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. 2015-17లో 4380
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో కోస్తా తీర మండలాలు సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్
మహాత్మా గాంధీ ఆలోచన , పరిశుభ్ర గ్రామీణ పట్టణ భారతదేశం . మహాత్ముని ఆశయ సాధన కోసం 2014 అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమాన్ని
అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఈ