ఎవరు అమాయకులో.. ఎవరు కాదో కూడా చెప్పాల్సింది కోర్టులే పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడమే ప్రతి నిందితుడూ తనపై పెట్టింది తప్పుడు కేసేనంటారు కేసు పెట్టిన పోలీసులపైనే తిరిగి
ఆపరేషన్ సిందూర్పై కొలంబియా తీరు విచారకరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. స్వీయ రక్షణ చర్యలు చేపట్టే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను రెచ్చగొట్టే శక్తులను, స్వీయరక్షణ చర్యలు తీసుకునే
– ఇప్పటికీ కోర్టులో అభియోగాలు మోపలేదు – ఉమర్ ఖాలీద్ తండ్రి ఇలియాస్ న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో హక్కుల కార్యకర్త, జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలీద్ దాదాపు ఐదేండ్లుగా జైలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Modi) వీరతిలకం దిద్ది పంపిస్తే.. ఆయన యుద్ధం మధ్యలోనే యుద్ధం ఆపేశారని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తే.. మోదీ
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్కు యూఎస్ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితిలో
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్నారని విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామ
ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్ యాత్ర జూన్ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్ యాత్ర
రేప్ కేసు విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఢిల్లీ నోయిడా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళను స్వీట్లో మత్తు పదార్థాలు కలిపి లైంగిక దాడి చేసిన విషయంలో, 23 ఏళ్ల
భారాస (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని
చెక్కు బౌన్స్కు సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం, 1881లో పెద్ద మార్పులు చేసింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు మోసాలను నిరోధించడం,
కోవర్టు. ఈ పదం ఇప్పుడు తెలుగు స్టేట్స్ పాలిటిక్స్లో ట్రెండింగ్లో ఉంది. మొన్న కేటీఆర్, కవిత కామెంట్స్తో కోవర్టులు ఎవరనేది బ్యానర్ ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మరోసారి
మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మిత్రపక్షాలైన శివసేన(యూబీటీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సావర్కర్ వ్యవహారం రాజకీయ రచ్చ రేపింది. స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్పై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ.. నాసిక్ నగర విభాగం
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున ప్రస్తావనగా మళ్లీ దాని పరిశీలనకే పంపడం ద్వారా ఢిల్లీలో ఒక చవకబారు ప్రహసనం ఆవిష్కృతమవుతున్నది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించడానికి లేదా
దేశవ్యాప్తంగా 21 మంది జడ్జిల బదిలీకి ప్రతిపాదన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టి్సగా ఏకే సింగ్! హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): గతంలో తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పనిచేసి వివిధ రాష్ట్రాలకు బదిలీ అయిన
కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు
రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఎక్కినంత మాత్రాన ఎలాంటి హక్కు లేదా టైటిల్ సంక్రమించదని హైకోర్టు స్పష్టం చేసింది. భూమి వర్గీకరణ, పంటల స్వభావం, భూమి శిస్తు (పన్ను) కోసం మాత్రమే పహాణీల్లో పేర్ల నమోదు
జూన్ 5న థగ్ లైఫ్ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంలో కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. కమల్ హాసన్ చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో “మీ భాష (కన్నడ) తమిళం నుండి పుట్టింది” అనే
అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)(App) అధినేత, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పార్లమెంట్కు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది . పంజాబ్(Punjab) నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ వానాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్(Kamal Haasan) రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారయినట్లే!. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే బుధవారం
ఉగ్రవాదులకు ప్రోత్సాహమందిస్తున్న పాకిస్థాన్ తీరును ఎండగట్టేందుకు గల్ఫ్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందంలో సభ్యుడైన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు ఆజాద్ కు కడుపులో నొప్పి వచ్చిందని, కువైట్ లో
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని
వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు అత్యంత వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. యావత్ తెలుగుదేశం పార్టీ నేతలు అంతా కడప గడపలో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. కడప అంతా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడం లేదు. బస్టాండ్, రైల్వేలు, మెట్రోలు, రద్దీ ప్రదేశాల్లో మహిళల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని
ఢిల్లీ అల్లర్లకు సంబంధించి జరిగిన ఓ ఐదు హత్యల్లో వాట్సాప్ చాట్ లను సాక్ష్యం కింద తీసుకోలేమని కేవలం ధృవీకరణ సాక్ష్యంగా పరిగణిస్తామని ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఈశాన్య ఢిల్లీలో ముస్లిం
బంగ్లాదేశ్లో పరిస్థితులు దిగజారిపోయాయి. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వ్యాపార రంగం నుంచి కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కనీసం అక్కడ
బెంగళూరులో ఒక యువతికి ఊహించని కాని అనుభవం ఎదురైంది. ఆమె ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకోగా కారులో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఎందుకంటే, ఆ డ్రైవర్ మరెవరో
చిత్తురు జిల్లా కుప్పం వచ్చి గత రెండురోజులుగా బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నాటీడీపీ వీరాభిమాని
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీలో చాలా కాలంగా రాజుకుంటున్న అంతర్గత పోరు ఇప్పుడు బహిరంగంగా బయటపడింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలుగు
నువ్వు ఏది ఇస్తే అది రివర్స్ లో నీకే వస్తుందని అంటారు. అప్పలరాజు విషయంలో ఇది మరోసారి నిరూపితమయింది. ఆయన ఓ సారి విశాఖలో జగన్ కార్యక్రమంలోకి పోనివ్వలేదని చెప్పి పోలీసులపై బూతులందుకున్నారు. అప్పట్లో
కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చేస్తున్నాయి. ఇదే క్రమంలో కీలకమైన వైఎస్సార్ జిల్లా పేరును
కానిస్టేబుల్ పై దాడి చేశారని యువకులను నడిరోడ్డుపై పోలీసులు శిక్షించడం చర్చనీయాంశంగా మారింది. రౌడీ షీటర్ అనుచరులు కానిస్టేబుల్ పై దాడి చేశారని అరికాలిపై లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. తప్పయ్యిందో
రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ కువైట్ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది. ఇలా షాక్ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో
పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఉగ్రవాదం ఇప్పుడు దానికి ప్రాణాంతకంగా మారుతోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు ఇప్పుడు పాకిస్తాన్ అంతటా మూల్యం చెల్లించుకుంటోంది. ఖుజ్దార్లోని జీరో పాయింట్ సమీపంలో కరాచీ-క్వెట్టా హైవేపై ఒక సైనిక కాన్వాయ్పై
ప్రముఖ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ని ఉద్దేశిస్తూ.. పవన్ పై విమర్శలు గుప్పిస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని
వక్ఫ్ సవరణ చట్టానికి(Waqf Amendment Act) నిరసనగా హైదరాబాద్లో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలు(MIM MLAs) మానవహారం నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో మానవహారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు.
పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో కాంట్రవర్సీకి తెరతీశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను రెచ్చగొడుతూ అమెరికా లాభాలను ఆర్జిస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. జనాలు ఈ
పటియాలా హౌస్ కోర్టు ఇటీవల వెలువరించిన ఒక సంచలన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక భార్యకు తన ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం
ఐపీఎల్ 2025 చిట్టచివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విశ్వరూప ప్రదర్శన చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో ఎలా ఆడిందో.. అదే తరహాలో చెలరేగింది. కోల్ కత నైట్
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. ఏపీ పోలీసులు ఆదివారం నాడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో తలదాచుకున్న కాకాణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోంది.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ అరెస్టు ఖాయమన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. లిక్కర్ స్కాంలో నిందితులు ఇచ్చిన కీలక సమాచారంతో
పాకిస్థాన్ దుర్మార్గాలను ప్రపంచానికి వివరించేందుకు భారత్ లోని అఖిలపక్ష ఎంపీల బృందాలు ప్రయాణమై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాతో పాటు కువైట్, బెహ్రయిన్ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ
చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కేవలం ఏపీ లోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం
డిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు.
తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల
మంచు మనోజ్ తమ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు. సంబంధం లేని విషయాల్లో తన అర్ధాంగిని లాగారని, అప్పుడు తన హృదయం ముక్కలైందన్నారు. తన తండ్రి మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని,
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ చార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈకేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం మొత్తం
మొన్నటికి మొన్న జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పేల్చిన ‘ఖర్మ’ బాంబు దుమారం ఇంకా చల్లారనే లేదు. దానికి కొనసాగింపుగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన
సుప్రీంకోర్టు పనితీరులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని జస్టిస్ అభయ్ ఓకా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు అంతా ప్రధాన న్యాయమూర్తి కేంద్రబిందువుగా నడుస్తోందని వ్యాఖ్యానించారు. శుక్రవారం తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్
అమెరికా పర్యటన ముగించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఎయిర్పోర్ట్లో తెలంగాణ జాగృతి నేతలు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ‘సీఎం సీఎం’
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. ఆయనపై మూడు ప్రశ్నలు సంధించారు. పాకిస్తాన్తో మోదీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లెటర్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు సరిగా పాలన చేయలేదని కవిత
కే సీఆర్ ఫ్యామిలీలో చీలిక, కేసీఆర్కు కవిత బిగ్ షాక్, వీటికి ఆజ్యం పోసినట్లుగా వరంగల్ పార్టీ మీటింగ్లో జరిగిన తప్పులను లేవనెత్తుతూ కవిత రాసిన ఆరు పేజీల లేఖ గురువారం బయటకు రావడం.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా కేబినెట్ విస్తరణ వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఐదు నిర్మాణాలకు కూల్చివేసిన హైడ్రా సిబ్బంది.. తాజాగా జూబ్లీహిల్స్లో బేసీబీలకు పనిచెప్పారు. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్న నాలాపై ఆక్రమణలను
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ
కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సినిమా థియేటర్ల ఎగ్జిబిటర్ల వివాదంపై నిర్మాత శ్రీనివాస్ కుమార్ (ఎస్కేఎన్) స్పందించారు. ‘ఘటికాచలం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దీని గురించి మాట్లాడారు. ఈ వివాదంపై (Exhibitors
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అమరావతి రాజధానిని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనుల్ని పునఃప్రారంభించారు. ఇప్పుడు
హైదరాబాద్, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్(ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కాంలో జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ చేయాలని నీ
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన, మరో ఐదుగురిపై సీబీఐ (CBI) రూ.2200 కోట్ల అవినీతి కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్ దాఖలైన వెంటనే సత్యపాల్
అలనాటి అందాల నటి సుహసిని అంటే తెలుగు ప్రేక్షకులకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు భాషలలో సినిమాలు చేసిన ఆమెకి స్టార్డం ఇచ్చింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. అయితే ఆమె మణిరత్నంని వివాహం
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) అక్కడక్కడ అసంతృప్తులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారు. తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. ఈనెల 27
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని ఆయన ఇంట్లో ఉండగా పోలీసులు అక్రమంగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ, ఆయన తండ్రి
వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతంలో సోషల్ మీడియా విభాగ కన్వీనర్గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి వ్యవహారంలో సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో
సీబీఐ నమోదు చేసిన చీటింగ్ కేసులో నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణను 27సార్లు వాయిదా వేసిన అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంపై విచారణను 27
జ్యోతి మల్హోత్రా సంఘటన అనంతరం ప్రస్తుతం పాకిస్తాన్ కుట్రలకు కుతంత్రాలకు మన దేశం గడ్డపై జన్మించిన పౌరులు కూడా ఊతం అవుతున్నారని స్పష్టం అవుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరిలో
క్రికెట్ చిన్న జట్లు టాప్ జట్లను ఓడించడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్ లో రెండు మిరాకిల్స్ జరిగాయి. యూఏఈ, ఐర్లాండ్ లాంటి పసికూన సంచలన విజయాలను నమోదు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందని అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న అన్ని
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu),ఇటీవల బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ 2ను సందర్శించారు విమానాశ్రయ సీఈఓ హరి మరార్తో కలిసి ఈ టెర్మినల్ను పరిశీలించిన
విజయసాయిరెడ్డి చంద్రబాబు లొంగిపోయాడని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. చంద్రబాబు
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Suresh Babu Daggubati) నిన్న జరిగిన నిర్మాతల మండలి సమావేశం లో కాస్త అసహనం కి గురైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త గత కొంత కాలంగా రెండు
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు వుంటారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైవిధ్యతను పెంపొందించడం కోసమే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేరుస్తున్నామని, ఈ వక్ఫ్ బోర్డులు లౌకిక విధులను నిర్వహిస్తాయని, అందువల్ల ముస్లిమేతరులతో సహా ఎవరి
వివాదాస్పద నియోజకవర్గాలపై టిడిపి( Telugu Desam Party) నాయకత్వం దృష్టిపెట్టిందా? అక్కడ ఎమ్మెల్యేలతో నష్టం జరుగుతోందని గుర్తించిందా? అందుకే దిద్దుబాటు చర్యలకు దిగనుందా? వారి స్థానంలో ఇంచార్జ్ లకు బాధ్యతలు అప్పగించనుందా? అంటే అవును
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ నేపథ్యంలో పాక్ ప్రయోగించిన చైనీస్ డ్రోన్లను నేలకూల్చేందుకు కేంద్రం ఖరీదైన క్షిపణులు ఎందుకు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ భారీ మూల్యం
అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని ఇజ్రాయెల్ ఎంబసీ (Israeli Embassy) ఉద్యోగులపై ఉగ్రవాదులు దాడి చేశారు. సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార
ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ”నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి
యుట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉపశమనం లభిస్తోంది. పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో జ్యోతి సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో తెలిసి
ఐపిఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరింది. టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్తో
ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా
వై సీపీ తిరిగి అధికారంలోకి ఎప్పుడు వస్తుందో కానీ, ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే పదవులను పంచుకుంటున్నారు. కళ్లు మూసుకుంటే నాలుగేళ్లు పూర్తవుతాయని, మనం మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్
ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్లుతున్న ఇండిగో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. వడగళ్ల వాన దెబ్బకు విమానం ధ్వంసం కావడంతో పాటు కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే,
బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ విజయనగరాన్ని సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. విజయనగరంలో పెద్దయెత్తున పేలుళ్లకు పాల్పడవచ్చని సిరాజ్ ప్లాన్ చేశాడు. పేలుళ్లకు అవసరమైన వాటిని సామగ్రిని కొనుగోలు చేశాడు. ఉగ్రవాద భావాజాలానికి ఆకర్షితుడైన
ప హల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆపరేషన్కు వ్యతిరేకంగా అశోకా యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ ముహ్మూదాబాద్ సోషల్
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై (Karnataka BJP MLA Munirathna) ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్ను ఇంజెక్ట్ చేయడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
టీమిండియా ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు అకస్మాత్తుగా గుడ్బై చెప్పడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంగ్లండ్తో కీలక టెస్ట్ సిరీస్ ముందు ఈ నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు
న్యాయవాదుల గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai) కీలక వ్యాఖ్యలు చేశారు లాయర్లు సెలవు దినాల్లో పని చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. కోర్టుల్లో కేసులు
ఎ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనట్టు విజయనగరం పోలీసులు గుర్తించారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట ఆత్మాహుతి
తమిళ హీరో జయంరవి, అతని భార్య ఆర్తి వివాదం ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విడాకులు కావాలని చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో పిటిషన్లు వేశారు.
మహబూబ్ నగర్ కి చెందిన సాంస్కృతిక కళాకారిణి స్వప్న ఆత్మహత్య చేసుకున్నది, వివరాలోకెళితే తనకు సిద్దిపేట జిల్లా కళాకారుల పక్షాన ఘన నివాళులు అర్పించారు గత తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని
టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విశాఖపట్నంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గంటా
తమిళనాడుకు చెందిన ఒక మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయా నేతలతో గడపాలని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడని, 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్దకు పంపడమే అతని పని
పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధం ఉందని అనుమానిస్తున్న గూఢచర్య నెట్వర్క్పై భారత భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే గూఢచర్యం, సరిహద్దు అక్రమ రవాణా, శత్రు కార్యకలాపాలకు మద్దతు
ఉ గ్రవాదులు మరోసారి అమాయక ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఒక స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి (Terror Attack School Bus) చేశారు. ఈ
రాష్ట్ర మంత్రి ఎన్ఎం డి ఫరూక్( nmd Farooq) కుమారుడు ఫిరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచారు ఫరూక్. ఆయనను చంద్రబాబు తన క్యాబినెట్లో తీసుకున్నారు. కీలకమైన మైనారిటీ