సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ
కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సినిమా థియేటర్ల ఎగ్జిబిటర్ల వివాదంపై నిర్మాత శ్రీనివాస్ కుమార్ (ఎస్కేఎన్) స్పందించారు. ‘ఘటికాచలం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దీని గురించి మాట్లాడారు. ఈ వివాదంపై (Exhibitors
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అమరావతి రాజధానిని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనుల్ని పునఃప్రారంభించారు. ఇప్పుడు
హైదరాబాద్, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్(ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కాంలో జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ చేయాలని నీ
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన, మరో ఐదుగురిపై సీబీఐ (CBI) రూ.2200 కోట్ల అవినీతి కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్ దాఖలైన వెంటనే సత్యపాల్
అలనాటి అందాల నటి సుహసిని అంటే తెలుగు ప్రేక్షకులకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు భాషలలో సినిమాలు చేసిన ఆమెకి స్టార్డం ఇచ్చింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. అయితే ఆమె మణిరత్నంని వివాహం
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) అక్కడక్కడ అసంతృప్తులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారు. తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. ఈనెల 27
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని ఆయన ఇంట్లో ఉండగా పోలీసులు అక్రమంగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ, ఆయన తండ్రి
వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతంలో సోషల్ మీడియా విభాగ కన్వీనర్గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి వ్యవహారంలో సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో
సీబీఐ నమోదు చేసిన చీటింగ్ కేసులో నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణను 27సార్లు వాయిదా వేసిన అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంపై విచారణను 27
జ్యోతి మల్హోత్రా సంఘటన అనంతరం ప్రస్తుతం పాకిస్తాన్ కుట్రలకు కుతంత్రాలకు మన దేశం గడ్డపై జన్మించిన పౌరులు కూడా ఊతం అవుతున్నారని స్పష్టం అవుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరిలో
క్రికెట్ చిన్న జట్లు టాప్ జట్లను ఓడించడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్ లో రెండు మిరాకిల్స్ జరిగాయి. యూఏఈ, ఐర్లాండ్ లాంటి పసికూన సంచలన విజయాలను నమోదు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందని అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న అన్ని
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu),ఇటీవల బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ 2ను సందర్శించారు విమానాశ్రయ సీఈఓ హరి మరార్తో కలిసి ఈ టెర్మినల్ను పరిశీలించిన
విజయసాయిరెడ్డి చంద్రబాబు లొంగిపోయాడని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. చంద్రబాబు
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Suresh Babu Daggubati) నిన్న జరిగిన నిర్మాతల మండలి సమావేశం లో కాస్త అసహనం కి గురైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త గత కొంత కాలంగా రెండు
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు వుంటారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైవిధ్యతను పెంపొందించడం కోసమే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేరుస్తున్నామని, ఈ వక్ఫ్ బోర్డులు లౌకిక విధులను నిర్వహిస్తాయని, అందువల్ల ముస్లిమేతరులతో సహా ఎవరి
వివాదాస్పద నియోజకవర్గాలపై టిడిపి( Telugu Desam Party) నాయకత్వం దృష్టిపెట్టిందా? అక్కడ ఎమ్మెల్యేలతో నష్టం జరుగుతోందని గుర్తించిందా? అందుకే దిద్దుబాటు చర్యలకు దిగనుందా? వారి స్థానంలో ఇంచార్జ్ లకు బాధ్యతలు అప్పగించనుందా? అంటే అవును
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ నేపథ్యంలో పాక్ ప్రయోగించిన చైనీస్ డ్రోన్లను నేలకూల్చేందుకు కేంద్రం ఖరీదైన క్షిపణులు ఎందుకు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ భారీ మూల్యం
అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని ఇజ్రాయెల్ ఎంబసీ (Israeli Embassy) ఉద్యోగులపై ఉగ్రవాదులు దాడి చేశారు. సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార
ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ”నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి
యుట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉపశమనం లభిస్తోంది. పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో జ్యోతి సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో తెలిసి
ఐపిఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరింది. టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్తో
ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా
వై సీపీ తిరిగి అధికారంలోకి ఎప్పుడు వస్తుందో కానీ, ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే పదవులను పంచుకుంటున్నారు. కళ్లు మూసుకుంటే నాలుగేళ్లు పూర్తవుతాయని, మనం మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్
ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్లుతున్న ఇండిగో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. వడగళ్ల వాన దెబ్బకు విమానం ధ్వంసం కావడంతో పాటు కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే,
బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ విజయనగరాన్ని సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. విజయనగరంలో పెద్దయెత్తున పేలుళ్లకు పాల్పడవచ్చని సిరాజ్ ప్లాన్ చేశాడు. పేలుళ్లకు అవసరమైన వాటిని సామగ్రిని కొనుగోలు చేశాడు. ఉగ్రవాద భావాజాలానికి ఆకర్షితుడైన
ప హల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆపరేషన్కు వ్యతిరేకంగా అశోకా యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ ముహ్మూదాబాద్ సోషల్
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై (Karnataka BJP MLA Munirathna) ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్ను ఇంజెక్ట్ చేయడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
టీమిండియా ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు అకస్మాత్తుగా గుడ్బై చెప్పడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంగ్లండ్తో కీలక టెస్ట్ సిరీస్ ముందు ఈ నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు
న్యాయవాదుల గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai) కీలక వ్యాఖ్యలు చేశారు లాయర్లు సెలవు దినాల్లో పని చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. కోర్టుల్లో కేసులు
ఎ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనట్టు విజయనగరం పోలీసులు గుర్తించారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట ఆత్మాహుతి
తమిళ హీరో జయంరవి, అతని భార్య ఆర్తి వివాదం ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విడాకులు కావాలని చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో పిటిషన్లు వేశారు.
మహబూబ్ నగర్ కి చెందిన సాంస్కృతిక కళాకారిణి స్వప్న ఆత్మహత్య చేసుకున్నది, వివరాలోకెళితే తనకు సిద్దిపేట జిల్లా కళాకారుల పక్షాన ఘన నివాళులు అర్పించారు గత తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని
టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విశాఖపట్నంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గంటా
తమిళనాడుకు చెందిన ఒక మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయా నేతలతో గడపాలని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడని, 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్దకు పంపడమే అతని పని
పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధం ఉందని అనుమానిస్తున్న గూఢచర్య నెట్వర్క్పై భారత భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే గూఢచర్యం, సరిహద్దు అక్రమ రవాణా, శత్రు కార్యకలాపాలకు మద్దతు
ఉ గ్రవాదులు మరోసారి అమాయక ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఒక స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి (Terror Attack School Bus) చేశారు. ఈ
రాష్ట్ర మంత్రి ఎన్ఎం డి ఫరూక్( nmd Farooq) కుమారుడు ఫిరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచారు ఫరూక్. ఆయనను చంద్రబాబు తన క్యాబినెట్లో తీసుకున్నారు. కీలకమైన మైనారిటీ
వరంగల్: తన విధులలో నిర్లక్ష్యం వహించడంతో పాటు డిపార్ట్మెంటుకు చెడ్డ పేరు తీసుకువచ్చిన ఇన్స్పెక్టర్పై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ జె. వెంకట
పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు విజయనగరానికి చెందిని సిరాజ్ ను, హైదరాబాద్ కు చెందిన సమీర్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సిరాజ్ బ్యాంకు ఖాతాలో
పార్లమెంట్ ఆమోదం తెలిపిన దృష్ట్యా వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమేనని, స్పష్టమైన గట్టి కారణాలు ఉంటే తప్ప అమలుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈమేరకు వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును
తా జాగా జరిగిన భారత్-పాకిస్తాన్ ఘర్షణలతో అర్ధాంతరంగా రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడం, ఈ ఘర్షణలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ వచ్చిన అమెరికా అధినేతలు అకస్మాత్తుగా తామే రెండు దేశాలను
ప్రధాని మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ఒక డమ్మీ ప్రధానిగా.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ డిఫాక్టో ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మన ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాలను దెబ్బతీసేలా
మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మరణశిక్ష విధించబడిన వ్యక్తిని సోమవారం సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. పోలీసుల దర్యాప్తులో లోపభూయిష్టత లోపం కారణంగా ఈ కేసును నిర్దోషిగా ప్రకటించింది. ఆరోపించిన
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో విషాదం పెంటకోట సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు వివాహ వేడుకకు వచ్చి కుటుంబంతో కలిసి ఈరోజు సాయంత్రం సముద్రతీరానికి వెళ్లిన విద్యార్థులు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా
పాకిస్థాన్లోని బలోచిస్థాన్ (Balochistan) ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలిత బలోచిస్థాన్ ప్రావిన్స్లో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే
ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల కారణంగా గాజాలో వేలాది మంది మరణించారు. అయితే సాధ్యమైనంత త్వరగా గాజా ప్రాంత ప్రజలకు సహాయక చర్యలు అందించాలని యునైటెడ్ నేషన్స్ ఆకాంక్షించింది. అలా
సంభల్లోని షాహి జామా మసీదు సర్వే (Shahi Jama Masjid Survey)పై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలక తీర్పు ప్రకటించింది. మే 13 అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఆపరేషన్ సిందూర్ ఔట్రిచ్ కార్యక్రమంపై ఆమె సెటైర్లు వేశారు. టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ను తమకు తెలియకుండా ఎలా
పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన ఈనాడు పత్రిక ఎదుగుదల అంతా నేరమయమేనని వైయస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈనాడుకు ఆర్థికంగా
ఇటీవలి పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్ ఆర్మీ కమాండోలని పాకిస్తాన్ జర్నలిస్ట్ అఫ్తాబ్ ఇక్బాల్ వెల్లడించారు. లష్కర్ తో సంబంధాలున్న పాకిస్తాన్ జాతీయులని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం (Government of India) కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఆర్మీకి అన్ని రకాల స్వేచ్ఛ ఇచ్చింది. అలాగే జమ్మూ కాశ్మీర్ (Jammu
నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండల
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ లోపల అనేక కీలకమైన ప్రాంతాలను కచ్చింతమైన లక్ష్యంతో కొట్టింది భారత్. ఈ సమయంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఆయుధాలను ఉపయోగించింది. ఇందులో బ్రహ్మోస్ క్షిపణి పాత్ర అత్యంత
మంచు ఫ్యామిలీలో గతకొన్ని నెలలుగా వరుస గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మంచు ఫ్యామిలీ గొడవ టాలీవుడ్ సర్కిల్లో ప్రతిసారి హాట్ టాపిక్గా మారింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో ఈ వివాదం మరింత
ఢాకాలో టర్కిష్ ఎన్జీవో మద్దతు ఉన్న ఒక ఇస్లామిస్ట్ గ్రూప్ వివాదాస్పద గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను ప్రదర్శించింది. అందులో భారత్కు చెందిన పలు తూర్పు, ఈశాన్య రాష్ర్టాలు తమ దేశంలో భాగమేనని ప్రకటించింది. ఎకనామిక్స్
వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో సీఎంవోలో చక్రం తిప్పిన ధనుంజయ్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పుడు బయటపడుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ముఖ్యనేతలంతా ఆయనకు అలా జరగాల్సిందేనని
భారత సైనిక రహస్యాలు పాక్కు చేరవేత దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్నారన్న సంచలన ఆరోపణలతో హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ను పోలీసులు అరెస్టు చేశారు ఆశ్చర్యకరంగా, ఈమె రెండేళ్ల
హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం వల్లే బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వరసగా గెలుస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇందుకు ప్రతిపక్షాల వైఫల్యం కూడా కారణమవుతుందని చెప్పారు. బీజేపీకి ఎంఐఎం బీ-టీమ్ అవునా..?
హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ మరో పురోగతిని సాధించింది. హమాస్ చీఫ్ కమాండర్ను హతమార్చింది. అతని మృతదేహాన్ని గుర్తించినట్లు సౌదీ అరేబియాకు చెందిన న్యూస్ అవుట్ లెట్
భా రత్లో మూడు భారీ ఉగ్రదాడులకు పాల్పడిన లష్కరే తోయిబా నేత సైఫుల్లా ఖలీద్ అలియాస్ రజావుల్లా నిజామనీ హతమయ్యాడు. సైఫుల్లాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఈ
న్యాయ వ్యవస్ధలో అత్యున్నత పదవి అయిన భారత ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ఉన్న రెండో దళిత జడ్జి జస్టిస్ బీఆర్ గవాయ్ కు ఇవాళ అవమానం జరిగింది. మహారాష్ట్రలో ఆయన హాజరైన ఓ కార్యక్రమానికి
స్థానిక సీతారామ యోగా సెంటర్ నందు ఈరోజు జరిగిన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది .. ఈ కార్యక్రమానికి నేషనల్ ఇంటర్నేషనల్ చైర్మన్ B.తిరుపతి రాజు హాజరై నూతన కార్యవర్గ సభ్యులను ప్రమాణస్వీకారం చేయించారు..
చా ర్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాలకు వెంటనే పోస్టు
మాజీ ఎంపీ నందిగం సురేష్పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను హర్యానాలోని అశోకా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ అలీ
ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాక్ (Pakistan) సైతం ఇదే
పంతులు ఓ పంతులమ్మను రెండో వివాహం చేసుకుంటుండగా మరో ఉపాధ్యాయుడు ఈ పెళ్లిని చెడగొట్టాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా
నగరంలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రహ్మాన్(29), హైదరాబద్కు చెందిన
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి మద్దతుగా నిలిచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పాకిస్తాన్ లో ట్రోలింగ్స్ పెరిగాయి. ఈ
హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు కూడా చనిపోయినట్లు తెలిసింది. అభిషేక్ (30), ఆరూషీ జైన్
మధ్యప్రదేశ్లోని సెహోర్కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత ఆమెను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. షహనాజ్
ఓ పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్పై వేరే ప్రాంతానికి వెళ్తుంటే స్థానిక జనం అంత కన్నీళ్లు పెట్టుకున్న ఘటన నార్త్ ఢిల్లీలోని సబ్జీమండి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సబ్జీమండి పోలీస్ స్టేషన్లో
భా రతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా.మరికొన్ని ఆలయాలు వైద్యులకే
భారత్ సేనల దాడులలో ఇటీవల ధ్వంసం అయిన మురిడ్కెలోని జమత్ ఉద్ దవా (జెయుడి) ప్రధాన కార్యాలయం అనుబంధ మసీదులను పాక్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అక్కడ మసీదుల పునర్నిర్మాణం చేపడుతామని జమాత్కు పాక్
చార్ ధామ్ యాత్రలో అనుకొని ఘటన చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా ల్యాండింగ్ కు ముందు క్రాష్ అయ్యింది హెలికాప్టర్ తోక భాగం పూర్తిగా డ్యామెజ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు
ఏపీ లిక్కర్ స్కాం లో ధనుజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం పై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. . జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయామని
కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధి సుచిత్ర జంక్షన్ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 82, 83 మల్లారెడ్డి భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 2024 జూన్ రెండో వారంలో ఈ
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ మానవాళికే ముప్పుగా మారిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ప్రపంచ దేశాలకు కేంద్ర ప్రభుత్వం పంపుతున్న అఖిల పక్ష ప్రతినిధి
ఆంధ్రజ్యోతి తొండంగి విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. న్యాయస్థానంలో ఈ కేసును సమర్థవంతంగా వాదించి నిందితులకు శిక్ష పడేలా చేయడానికి ప్రభుత్వం స్పెషల్ కౌన్సి ల్ను
దేవుని ముందు అందరూ మనుషులే. అందరూ సమానులే. కుల ప్రాతిపదికన ఎవరినీ వివక్షకు గురిచేయరాదు’ అంటూ చెన్నై హైకోర్టు న్యాయమూర్తి భరత చక్రవర్తి ఒక కేసులో రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ( chennai) అరుదైన సంఘటన జరిగింది. చెన్నైలోని ఓ రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. చెన్నై తారామణి రహదారిపై…సంఘటన జరిగింది. ఆ సమయంలో ఆ రోడ్డుపై నుంచి వెళ్తున్న కారు
వైసీపీ నేత , మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని కేసులు వెంటాడుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో పీటీ వారెంట్ దాఖలవుతోంది. దీంతో వంశీ 95 రోజులుగా జైల్లోనే ఉండిపోయారు.
జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024 లో బీజేపీతో కలిసి వెళ్లకుండా పెద్ద తప్పు చేశామన్నారు. 2019-24 వరకు కేంద్రం తెచ్చిన ప్రతి బిల్లుకు లోకసభలో,
అ మెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కేసులో న్యాయస్థానం వెలువరించిన ఆదేశాలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెనెజులాకు
భా రతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో
మనకు ఎప్పటినుంచో ఉగ్రవాద దేశం శత్రువు. మామూలు శత్రువు కాదు.. మన దేశంలో బాంబులు వేసింది. మన దేశ ప్రజల ప్రాణాలు తీసింది. మనకుకె శత్రువులుగా ఉన్న దేశాలతో అంటకాగింది. ఒక రకంగా మన
పొరుగు దేశం బంగ్లాదేశ్ కు వ్యాపారపరంగా చావుదెబ్బ కొట్టింది భారత్. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల వస్తువులు, ఆహార పదార్థాలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ
దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ముంబై ఎయిర్ పోర్టు(Mumbai Airport) సమీపంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ జకార్తా కు చెందినవారని, అక్కడి
భార్యకు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో విడాకులు కోరుతూ భర్త కోర్టుకెక్కాడు.. భర్త కోరినట్లు విడాకులు మంజూరు చేసిన కోర్టు.. భార్యకు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ న్యాయస్థానం ఈ
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిలపక్ష బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం తమ తమ పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాలని
సిద్దిపేట: ఆయన దేశం కోసం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతున్న సైనికుడు. తన కుటుంబాన్ని, తన ప్రాణాలను లెక్కచేయకుండా దేశ ప్రజల కోసం సరిహద్దుల్లో భారత జవాన్ భూమి కబ్జా చేసిన ఘటన సంచలనంగా మారింది.