కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో సంబరాలకు సిద్దమవుతోంది. అదే సమయంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీలు
వైసీపీ హయాంలో రేషన్ డోర్ డెలివరీ వాహనాల్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ వాహనాలు, గమ్యస్థానాలకు చేరే క్రమంలో మొరాయించడం, కొన్ని
ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసి పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరింది. పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా టాస్ గెలిచి
గొషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒంటరిగా బయటకు రావద్దంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా బయటకు రావద్దని, ఒంటరిగా ఎట్టిపరిస్థితుల్లోనూ
ఈ ప్రపంచంలో ఎన్నో చిత్ర విచిత్రాలు ఉంటాయి. కొన్ని సాధారణంగా కనిపిస్తాయి, మరికొన్ని అసాధారణంగా కనిపిస్తాయి. తన స్వార్ధమే జీవితంగా బతికే వ్యక్తులు ఉంటారు, అలాగే తన జీవితం నలుగురికి ఉపయోగ పడేలా బతికే
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకోవడం భక్తులను కలవరానికి గురి చేసింది. స్వామివారి శేషవస్త్రాలు కొనుగోలు చేస్తే దేవుడి కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దేవస్థానం
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారాడు. ఈ నడుమ స్టేజిపై మాట్లాడుతూ కంట్రోల్ తప్పుతున్నాడు. ఎవరిని పడితే వారిని అందరి ముందే బూతులు తిట్టేస్తున్నాడు. మొన్న రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం జూన్ 2 న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే 47 చోట్ల స్లాట్ బుకింగ్ సేవలు అమలవుతుండగా మిగిలిన
తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సేవ పథకాలను ప్రకటించింది, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవ పథకాలను ప్రకటిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఉత్తర్వులు జారీ చేసారు.. మొత్తం పోలీస్
రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరు ప్రజా వేదికలో ఎండీయూ ఆపరేటర్లను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు.. డోర్ డెలివరీ చేసిన వాళ్లు దుర్మార్గులు,
డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. డీఎస్సీ నిర్వాహణపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు
తిరుపతిలోని మామండూరులో విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్లో ఓ విద్యార్థి రైలు పైకి ఎక్కడంతో హైవోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడు. విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోవడంతో చూసిన రైల్వే అధికారులు
ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ డాన్ అంటూ వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. చంద్రబాబు హయంలో 25 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి
భారత సైన్యానికి (Indian Army) చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ను అరెస్టు చేశారు. ఆమె కేరళ (Kerala)
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముస్లిం యువతను లక్ష్యంగా చేసుకొని ‘లవ్ జిహాద్’ కేసులతో వేధిస్తోంది. కఠినమైన మత మార్పిడుల నిరోధక చట్టం కింద కేసులు పెట్టి వారిని కటకటాల వెనక్కి నెడుతోంది. వారిలో
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. గృహప్రవేశం చేసిన మరుసటి
సమాజంలో రోజు రోజుకి మహిళల పట్ల, వృద్ధుల పట్ల, చిన్నారుల పట్ల అన్యాయాలు, అకృత్యాలు, నిత్య కృత్యం అయిపోయాయాన్ని, ఎవరిని ఆశ్రయించాలో, ఎక్కడికి వెళితే న్యాయం జరుగుతుందో దిక్కు తోచని స్థితిలో చాలా మంది
1530 మంది దగ్గర రూ.150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ హైదరాబాద్ –చింతల్ పరిధిలోని సూర్యనగర్ లో ఉన్న రిడ్జ్ టవర్స్ లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే
రోడ్డు ప్రమాదమో.. హత్యో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర సంచలనం రేపింది. అతడి మృతి రోడ్డు ప్రమాదం కారణంగా జరిగిందని పోలీస్ శాఖ ప్రకటించినప్పటికీ అతడిది హత్య
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్పై భారత్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరసగా దాడులు చేస్తూ దాయాది దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టింది ఉగ్రశిబిరాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేసి
అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్ రెడ్డిని కలిసి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం దేశంలో అంటరానితనం నిషేధం. అంటరానితనాన్ని పాటించడం తీవ్ర స్థాయి నేరం. ఎవరు ఎక్కడ, ఎప్పుడు ఏ విధంగా అంటరానితనాన్ని పాటించినా కఠిన శిక్షకు అర్హులు ఈ అంశాలను రాజ్యాంగం
బలూచిస్థాన్ – పాకిస్థాన్కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని కీలకమైన సురబ్ నగరాన్ని తమ సాయుధ యోధులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. బీఎల్ఏ ప్రతినిధి జియాంద్
బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులను, దూడలను కోయకుండా సీఎం, డీజీపీ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. బక్రీద్ రోజున గోవధ జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. బక్రీద్
పాకిస్తాన్ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుక్రవారం ఇందుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. పాకిస్తాన్లో ఇకపై 18 ఏళ్ల లోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్ట
ఉద్యోగాలు కోల్పోయి నిరసనకు దిగిన సుమారు 150 మంది ఉపాధ్యాయులను కోల్కతా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తమలో అర్హులైన వారిని శాశ్వత ప్రాతిపదికన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మ విభూషణ్ జగద్గురు స్వామి రామభద్రాచార్యను భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. మధ్యప్రదేశ్ చిత్రకూట్ లోని ఆశ్రమంలో రామభద్రాచార్య ఆశీస్సులు తీసుకున్నారు ఉపేంద్ర ద్వివేది. ఈ సందర్భంగా
గోరక్షక్ బృందాలకు వాహనాలు తనిఖీ చేసే అధికారం లేదని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. జూన్ 7న బక్రీద్ పండుగ
ఈ కేసులో మిగతా నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరు తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు పలు షరతుల వల్ల పిటిషనర్ చట్టం నుంచి పారిపోలేరు పోలీసులపై ఫిర్యాదు.. వారిని ప్రాసిక్యూట్ చేయడంపై
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రజలు భారత్ కుటుంబంలో భాగమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. వారు భారతీయ జనజీవనానికి స్వచ్చందంగా తిరిగి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. గురువారమిక్కడ సీఐఐ
భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కొందరు ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ..పాకిస్తాన్కు భారతదేశానికి సంబంధించిన సమాచారం ఇస్తూ, సోషల్ మీడియాలో వీడియోలు
సిటీలో జీవనం అంటే ఆషామాషీ కాదు. ప్రస్తుతం సర్వత్రా ప్లాట్ కల్చర్ నడుస్తుంది. అయితే అపార్టుమెంట్లో సర్వసౌఖ్యాలు సమకూర్చే యజమానులు ఒక్కోసారి పార్కింగ్కు సరిపడా స్థలం చూపించరు. దీంతో పార్కింగ్ విషయమై తరచూ గొడవలు
ప్రముఖ నటుడు కమల్ హాసన్ థగ్ లైఫ్ (Thug Life) చిత్రం విడుదలపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో సినిమా విడుదలపై నిషేధం విధిస్తున్నట్టు శుక్రవారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సంబీత్ పాత్రా(Sambit Patra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను శంకించే బదులు..పోయి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ చురకలంటించారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న నిర్ణయాల్లో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఆ ఒప్పందంపైపాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ స్పందించారు. సింధు జల ఒప్పందం
దాదాపు మూడేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంకితా భండారి కేసు (Ankita bhandari Case)లో సంచలన తీర్పు వెలువడింది. లైంగిక వాంఛ తీర్చలేదని ఆమె పని చేసే రిసార్ట్ ఓనరే ఆమెను
బీఆర్ఎస్ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో రూ. కోట్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఆడిట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 నుంచి 2020
మధ్యప్రదేశ్ బీజేపీ నేత అశ్లీల వీడియో, ఆపరేషన్ సిందూర్కు సంబంధించి వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ‘మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనను చూసి మీకు సిగ్గనిపించడం లేదా?
వారసులు అన్న అంశం ఎక్కువగా భారతదేశంలోనే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజాదరణ కలిగిన రంగాలలో పేరు తెచ్చే రంగాలలో ఈ అంశం తరచుగా చర్చకు వస్తుంది. ఇదంతా ఎందుకు అంటే ఆయా రంగాలు అత్యంత
ఇటీవలి కాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను కొనియాడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ముందు వరుసలో ఉండగా.. ఇక,
పాకిస్థాన్కు చెందిన నటి హీనా ఖవాజా బయాత్ ఇటీవల కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ అసౌకర్యాన్ని ఎదుర్కొని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లోని వాష్రూమ్లలో కనీస నీరు లేకపోవడంపై ఆమె ఆగ్రహం
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ని చెన్నెలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ నూతనకల్ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత
అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించి నగదు అక్రమ లావాదేవీల కేసులో నిందితుడిగా ఉన్న బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మైకేల్ జేమ్స్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 6 సంవత్సరాల 6 నెలలుగా తిహాడ్ జైలులో
ఎవరు అమాయకులో.. ఎవరు కాదో కూడా చెప్పాల్సింది కోర్టులే పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడమే ప్రతి నిందితుడూ తనపై పెట్టింది తప్పుడు కేసేనంటారు కేసు పెట్టిన పోలీసులపైనే తిరిగి
ఆపరేషన్ సిందూర్పై కొలంబియా తీరు విచారకరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. స్వీయ రక్షణ చర్యలు చేపట్టే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను రెచ్చగొట్టే శక్తులను, స్వీయరక్షణ చర్యలు తీసుకునే
– ఇప్పటికీ కోర్టులో అభియోగాలు మోపలేదు – ఉమర్ ఖాలీద్ తండ్రి ఇలియాస్ న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో హక్కుల కార్యకర్త, జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలీద్ దాదాపు ఐదేండ్లుగా జైలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Modi) వీరతిలకం దిద్ది పంపిస్తే.. ఆయన యుద్ధం మధ్యలోనే యుద్ధం ఆపేశారని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తే.. మోదీ
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్కు యూఎస్ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితిలో
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్నారని విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామ
ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్ యాత్ర జూన్ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్ యాత్ర
రేప్ కేసు విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఢిల్లీ నోయిడా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళను స్వీట్లో మత్తు పదార్థాలు కలిపి లైంగిక దాడి చేసిన విషయంలో, 23 ఏళ్ల
భారాస (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని
చెక్కు బౌన్స్కు సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం, 1881లో పెద్ద మార్పులు చేసింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు మోసాలను నిరోధించడం,
కోవర్టు. ఈ పదం ఇప్పుడు తెలుగు స్టేట్స్ పాలిటిక్స్లో ట్రెండింగ్లో ఉంది. మొన్న కేటీఆర్, కవిత కామెంట్స్తో కోవర్టులు ఎవరనేది బ్యానర్ ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మరోసారి
మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మిత్రపక్షాలైన శివసేన(యూబీటీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సావర్కర్ వ్యవహారం రాజకీయ రచ్చ రేపింది. స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్పై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ.. నాసిక్ నగర విభాగం
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున ప్రస్తావనగా మళ్లీ దాని పరిశీలనకే పంపడం ద్వారా ఢిల్లీలో ఒక చవకబారు ప్రహసనం ఆవిష్కృతమవుతున్నది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించడానికి లేదా
దేశవ్యాప్తంగా 21 మంది జడ్జిల బదిలీకి ప్రతిపాదన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టి్సగా ఏకే సింగ్! హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): గతంలో తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పనిచేసి వివిధ రాష్ట్రాలకు బదిలీ అయిన
కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు
రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఎక్కినంత మాత్రాన ఎలాంటి హక్కు లేదా టైటిల్ సంక్రమించదని హైకోర్టు స్పష్టం చేసింది. భూమి వర్గీకరణ, పంటల స్వభావం, భూమి శిస్తు (పన్ను) కోసం మాత్రమే పహాణీల్లో పేర్ల నమోదు
జూన్ 5న థగ్ లైఫ్ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంలో కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. కమల్ హాసన్ చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో “మీ భాష (కన్నడ) తమిళం నుండి పుట్టింది” అనే
అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)(App) అధినేత, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పార్లమెంట్కు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది . పంజాబ్(Punjab) నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ వానాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్(Kamal Haasan) రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారయినట్లే!. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే బుధవారం
ఉగ్రవాదులకు ప్రోత్సాహమందిస్తున్న పాకిస్థాన్ తీరును ఎండగట్టేందుకు గల్ఫ్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందంలో సభ్యుడైన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు ఆజాద్ కు కడుపులో నొప్పి వచ్చిందని, కువైట్ లో
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని
వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు అత్యంత వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. యావత్ తెలుగుదేశం పార్టీ నేతలు అంతా కడప గడపలో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. కడప అంతా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడం లేదు. బస్టాండ్, రైల్వేలు, మెట్రోలు, రద్దీ ప్రదేశాల్లో మహిళల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని
ఢిల్లీ అల్లర్లకు సంబంధించి జరిగిన ఓ ఐదు హత్యల్లో వాట్సాప్ చాట్ లను సాక్ష్యం కింద తీసుకోలేమని కేవలం ధృవీకరణ సాక్ష్యంగా పరిగణిస్తామని ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఈశాన్య ఢిల్లీలో ముస్లిం
బంగ్లాదేశ్లో పరిస్థితులు దిగజారిపోయాయి. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వ్యాపార రంగం నుంచి కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కనీసం అక్కడ
బెంగళూరులో ఒక యువతికి ఊహించని కాని అనుభవం ఎదురైంది. ఆమె ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకోగా కారులో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఎందుకంటే, ఆ డ్రైవర్ మరెవరో
చిత్తురు జిల్లా కుప్పం వచ్చి గత రెండురోజులుగా బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నాటీడీపీ వీరాభిమాని
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీలో చాలా కాలంగా రాజుకుంటున్న అంతర్గత పోరు ఇప్పుడు బహిరంగంగా బయటపడింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలుగు
నువ్వు ఏది ఇస్తే అది రివర్స్ లో నీకే వస్తుందని అంటారు. అప్పలరాజు విషయంలో ఇది మరోసారి నిరూపితమయింది. ఆయన ఓ సారి విశాఖలో జగన్ కార్యక్రమంలోకి పోనివ్వలేదని చెప్పి పోలీసులపై బూతులందుకున్నారు. అప్పట్లో
కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చేస్తున్నాయి. ఇదే క్రమంలో కీలకమైన వైఎస్సార్ జిల్లా పేరును
కానిస్టేబుల్ పై దాడి చేశారని యువకులను నడిరోడ్డుపై పోలీసులు శిక్షించడం చర్చనీయాంశంగా మారింది. రౌడీ షీటర్ అనుచరులు కానిస్టేబుల్ పై దాడి చేశారని అరికాలిపై లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. తప్పయ్యిందో
రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ కువైట్ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది. ఇలా షాక్ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో
పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఉగ్రవాదం ఇప్పుడు దానికి ప్రాణాంతకంగా మారుతోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు ఇప్పుడు పాకిస్తాన్ అంతటా మూల్యం చెల్లించుకుంటోంది. ఖుజ్దార్లోని జీరో పాయింట్ సమీపంలో కరాచీ-క్వెట్టా హైవేపై ఒక సైనిక కాన్వాయ్పై
ప్రముఖ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ని ఉద్దేశిస్తూ.. పవన్ పై విమర్శలు గుప్పిస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని
వక్ఫ్ సవరణ చట్టానికి(Waqf Amendment Act) నిరసనగా హైదరాబాద్లో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలు(MIM MLAs) మానవహారం నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో మానవహారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు.
పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో కాంట్రవర్సీకి తెరతీశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను రెచ్చగొడుతూ అమెరికా లాభాలను ఆర్జిస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. జనాలు ఈ
పటియాలా హౌస్ కోర్టు ఇటీవల వెలువరించిన ఒక సంచలన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక భార్యకు తన ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం
ఐపీఎల్ 2025 చిట్టచివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విశ్వరూప ప్రదర్శన చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో ఎలా ఆడిందో.. అదే తరహాలో చెలరేగింది. కోల్ కత నైట్
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. ఏపీ పోలీసులు ఆదివారం నాడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో తలదాచుకున్న కాకాణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోంది.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ అరెస్టు ఖాయమన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. లిక్కర్ స్కాంలో నిందితులు ఇచ్చిన కీలక సమాచారంతో
పాకిస్థాన్ దుర్మార్గాలను ప్రపంచానికి వివరించేందుకు భారత్ లోని అఖిలపక్ష ఎంపీల బృందాలు ప్రయాణమై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాతో పాటు కువైట్, బెహ్రయిన్ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ
చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కేవలం ఏపీ లోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం
డిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు.
తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల
మంచు మనోజ్ తమ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు. సంబంధం లేని విషయాల్లో తన అర్ధాంగిని లాగారని, అప్పుడు తన హృదయం ముక్కలైందన్నారు. తన తండ్రి మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని,
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ చార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈకేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం మొత్తం
మొన్నటికి మొన్న జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పేల్చిన ‘ఖర్మ’ బాంబు దుమారం ఇంకా చల్లారనే లేదు. దానికి కొనసాగింపుగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన
సుప్రీంకోర్టు పనితీరులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని జస్టిస్ అభయ్ ఓకా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు అంతా ప్రధాన న్యాయమూర్తి కేంద్రబిందువుగా నడుస్తోందని వ్యాఖ్యానించారు. శుక్రవారం తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్
అమెరికా పర్యటన ముగించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఎయిర్పోర్ట్లో తెలంగాణ జాగృతి నేతలు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ‘సీఎం సీఎం’
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. ఆయనపై మూడు ప్రశ్నలు సంధించారు. పాకిస్తాన్తో మోదీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లెటర్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు సరిగా పాలన చేయలేదని కవిత
కే సీఆర్ ఫ్యామిలీలో చీలిక, కేసీఆర్కు కవిత బిగ్ షాక్, వీటికి ఆజ్యం పోసినట్లుగా వరంగల్ పార్టీ మీటింగ్లో జరిగిన తప్పులను లేవనెత్తుతూ కవిత రాసిన ఆరు పేజీల లేఖ గురువారం బయటకు రావడం.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా కేబినెట్ విస్తరణ వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఐదు నిర్మాణాలకు కూల్చివేసిన హైడ్రా సిబ్బంది.. తాజాగా జూబ్లీహిల్స్లో బేసీబీలకు పనిచెప్పారు. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్న నాలాపై ఆక్రమణలను