Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

రాహుల్ కు ఈసీ స్వీట్ వార్నింగ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఎన్నికల సంఘం(Election Commission) సీరియస్ అయింది. మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra Assembly Elections)పై రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను ఖండించింది.

అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని పేర్కొంది. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారని రాహుల్ ఆరోపించారు.

ఐదు నెలల్లో కొత్తగా 70 లక్షల ఓటర్లను చేర్చారని అన్నారు. షిర్డీలో ఒకే భవన్‌లో 7000 మంది ఓటర్లను చూపించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పెరిగాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

బ్రహ్మోస్’ కు జన్మనిచ్చిన దార్శనికుడి గురించి తెలుసా?

M HANUMATH PRASAD

పాక్‌ డ్రోన్లు కూల్చడానికి రూ.15 లక్షల విలువైన క్షిపణులా?: కాంగ్రెస్ నేత

M HANUMATH PRASAD

ప్రత్యేక బెంచ్‌ను నియమించిన బాంబే హైకోర్టు

M HANUMATH PRASAD

గురు దక్షిణగా పాక్ ఆక్రమిత కశ్మీర్ కావాలి’.. ఆధ్యాత్మిక గురువు సంచలన డిమాండ్.. ఆర్మీ చీఫ్ ఆన్సర్ ఇదే..

M HANUMATH PRASAD

కర్రెగుట్టలో బారీ సంఖ్యలో మావోల మృతి

M HANUMATH PRASAD

రాహుల్ గాంధీ పరి పక్క్వత లేని వ్యక్తి-లక్ష్మణ్ సింగ్

M HANUMATH PRASAD