Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

అగ్నిప్రమాదంలో మృతులు వీరే

హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు కూడా చనిపోయినట్లు తెలిసింది. అభిషేక్ (30), ఆరూషీ జైన్ (17), హర్షాలీ గుప్తా (7) , శీతల్ జైన్ (37), రాజేందర్ (67), సుమత్రా( 65) , మున్నీభాయ్ (72) , సిరాజ్ (2) లుగా గుర్తించారు.

కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి ప్రమాదస్థలికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి మాట్లాడారు. మంటలు, పొగ కారణంగా వీరంతా చనిపోయారని తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మొత్తం మూడు ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

Related posts

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద హైడ్రా కూల్చివేతలు

M HANUMATH PRASAD

దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు..

M HANUMATH PRASAD

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

M HANUMATH PRASAD

పైసలిస్తేనే ఫైళ్ల పై మంత్రుల సంతకాలు…కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్ కిశోర్..

M HANUMATH PRASAD

బాలాపూర్లో దారుణం.. అనుమానంతో భార్యను చంపేసి భర్త పరార్..

M HANUMATH PRASAD