Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలు

పదిమంది పేకాట రాయుళ్ల అరెస్టు.. పట్టుబడిన వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ కింద పేకాట ఆడుతున్నారు. ఆ పదిమంది పేకాట రాయళ్లను గురువారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ.20వేల,9సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం.ఈ సందర్భంగా సీఐ అశోక్ మాట్లాడుతూ మండలంలో పేకాట కోడి పందాలు,పశువుల అక్రమ రవాణా మొదలైన వాటిని సహించేది లేదని తెలిపారు. ఎవరైనా సరే సమాచారం అందించినట్లయితే వారి సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.

Related posts

కూకట్ పల్లి లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

M HANUMATH PRASAD

రిసెప్షనిస్ట్‌ అంకిత కేసులో సంచలన తీర్పు

M HANUMATH PRASAD

ఆధార్ కార్డు వాట్సాప్‌లో పంపిస్తే చాలు.. ఏ డిగ్రీ సర్టిఫికేటైనా కొరియర్‌లో మీ ఇంటికి!

M HANUMATH PRASAD

సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా

సీన్ రీ కన్స్ట్రక్షన్ లో ముద్దయిపై మృతురాలి బంధువులు దాడి

M HANUMATH PRASAD

హైదరాబాద్ లో లైవ్ సెక్స్ దందా కు చెక్ పెట్టిన పోలీసులు

M HANUMATH PRASAD