Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలు

పదిమంది పేకాట రాయుళ్ల అరెస్టు.. పట్టుబడిన వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ కింద పేకాట ఆడుతున్నారు. ఆ పదిమంది పేకాట రాయళ్లను గురువారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ.20వేల,9సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం.ఈ సందర్భంగా సీఐ అశోక్ మాట్లాడుతూ మండలంలో పేకాట కోడి పందాలు,పశువుల అక్రమ రవాణా మొదలైన వాటిని సహించేది లేదని తెలిపారు. ఎవరైనా సరే సమాచారం అందించినట్లయితే వారి సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.

Related posts

పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..: ప్రొఫెసర్‌పై సుప్రీం పైర్

M HANUMATH PRASAD

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!

M HANUMATH PRASAD

ఆధార్ కార్డు వాట్సాప్‌లో పంపిస్తే చాలు.. ఏ డిగ్రీ సర్టిఫికేటైనా కొరియర్‌లో మీ ఇంటికి!

M HANUMATH PRASAD

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

M HANUMATH PRASAD

ఒకేసారి 2 సిగరెట్లు తాగిపారేసిన సేలం టీచర్.. 10 సవర్ల బంగారు బ్రేస్‌లెట్, సీఈఓ ప్రియుడు

M HANUMATH PRASAD

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు

M HANUMATH PRASAD