Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

పాక్ కాల్పులలో జమ్మూ కాశ్మీర్ అధికారి మృతి-షాక్ లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

పాక్ సైన్యం విచ్చల విడిగా సరిహద్దు ప్రాంతాలలో జనావాసాలపై జరుపుతున్న కాల్పులకు ఒక నిబద్ధత గల అధికారి బలయ్యారు. వివరాలోకెళితే  శనివారం తెల్లవారు జామున రాజౌరీ ప్రాంతంలో పాక్ కాల్పులకు తెగబడింది, ఈ కాల్పులలో  రాజౌరీ  అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజకుమార్ తప్పా అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఎంతో నిబద్ధత కలిగిన అధికారి మృతి పట్ల తీవ్ర ద్రిగ్బంతి జమ్ముకాశ్మీర్ ముఖ్య మంత్రి ఒమర్ అబ్దుల్లా చేస్తూ ఒక ట్వీట్ చేశారు.

రాజకుమార్ తప్పా నిన్న అనగా శుక్రవారం తాను నిర్వహించిన ఆన్లైన్ సమావేశానికి హాజరయ్యారని, డిప్యూటీ సీఎం తో కలసి వివిధ ప్రాంతాల్లో తిరిగారని, ఈ రోజు మన మధ్య లేరని, పాక్ కాల్పులకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

ఆర్జీకర్ అత్యాచార బాధితురాలి తల్లికి బీజేపీ ఎమ్మెల్యే టికెట్.. టీఎంసీ విమర్శలు

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టులో సీజేఐపై దాడికి యత్నం

M HANUMATH PRASAD

మరణశిక్ష పడిన దోషిని నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు

M HANUMATH PRASAD

ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో టీ తాగుతూ ప్రధాని మోడీ ముచ్చట్లు.. నవ్వులే.. నవ్వులు..!

M HANUMATH PRASAD

కోర్టు ముందు సీబీఐ హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

M HANUMATH PRASAD

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!

M HANUMATH PRASAD