Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

పాకిస్తాన్ మీద దాడికి దిగితే ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటాం బాంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరిక

పెహల్గంపై దాడికి నిరసనగా భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతి దాడి చేస్తే దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను చైనా సహాయంతో స్వాధీన పరుచుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ప్రధాన సలహాదారు ఫజ్రల్రె రెహమాన్ భారత ప్రభుత్వానికి తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ విషయమై సైనిక సంయుక్త ఏర్పాట్లకు చైనా తోటి చర్చించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. వజ్రాల్ రెహమాన్ తాత్కాలిక అధ్యక్షుడు యోనస్కు అత్యంత సన్నిహిత మిత్రుడు కావడం గమనార్హం. అయితే ఈ విషయమై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ రెహమాన్ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అటువంటి వాటిని తాము ప్రోత్సహించమని, బలపరచమని ఇవి అతని వ్యక్తిగత వ్యాఖ్యల కింద పరిగణిస్తామని, కాదు ఎప్పుడూ పురుగు దేశాలతో సత్సంబంధాలను మాత్రమే కోరుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Related posts

ఇండియాలో పట్టుబడ్డ బంగ్లాదేశీలను సొంతదేశానికి తరలింపు

M HANUMATH PRASAD

వాషింగ్టన్‌లో ఉగ్రదాడి.. ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన ముష్కరులు

M HANUMATH PRASAD

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్లే.. పేర్లు రిలీజ్‌ చేసిన భారత్‌

M HANUMATH PRASAD

నేపాల్ లో మళ్లీ రాచరికం డిమాండ్.. 2001లో ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపిన రాజు.. నాడు ఏం జరిగిందంటే..?

M HANUMATH PRASAD

పహల్గాం దాడిలో పాకిస్తాన్ కమాండోలు.. బాంబు పేల్చిన పాక్ జర్నలిస్టు

M HANUMATH PRASAD

‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు!

M HANUMATH PRASAD