Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

ఇంటి దొంగను పట్టేశారు

గత 12 సంవత్సరాలుగా భారత దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని రాజస్థాన్లోని జైసల్మేర్ కి చెందిన పఠాన్ పాకిస్తానుకి చేరవేస్తున్నాడు అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.2013 లో పాకిస్తాను కి వెళ్లిన పఠాన్ ISI తో సంబంధాలు కలిగి నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని శత్రువులకు 2013 నుంచి చేరవేస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించాయని వారు తెలిపారు , మేరకు దార్యప్తుకొనసాగుతుందని వీరి వెనుక వేరెవరైనా ఉన్న వారిని వదిలిపెట్టమని సందర్భముగా సంజయ్ అగర్వాల్ తెలియచేసారు

Related posts

అడ్రస్‌ లేకపోతే తిహాడ్‌ జైలులోనే ఉంటారు

M HANUMATH PRASAD

దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష

M HANUMATH PRASAD

ఇండియాలో ఉండి లేకి పాక్ కు సపోర్ట్ చేసేవాళ్లు.. చూడాల్సిన వీడియో ఇది!

M HANUMATH PRASAD

బెయిల్‌ పిటిషన్‌ 27సార్లు వాయిదానా?

M HANUMATH PRASAD

.2200కోట్ల కుంభకోణంలో మాజీ గవర్నర్.. ఆసుపత్రి నుంచి ఫోటో వైరల్!

M HANUMATH PRASAD

సుప్రీం జడ్జీలుగా ముగ్గురు

M HANUMATH PRASAD