Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

వాహనాలు తనిఖీచేస్తే కఠిన చర్యలు- DGP జితేందర్

గోరక్షక్‌ బృందాలకు వాహనాలు తనిఖీ చేసే అధికారం లేదని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు.

జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. జూన్‌ 7న బక్రీద్‌ పండుగ సందర్భంగా డీజీపీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. గతంలో గోరక్షక్‌ బృందాల వల్ల సామాజిక ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ పోలీసు విభాగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనట్టు తెలిపారు.

జంతువుల అక్రమ రవాణా అడ్డుకునేందుకు అంతర్‌రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేకంగా పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటల తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి చెక్‌పోస్టుకు పశువైద్యులను నియమించామని చెప్పారు.

Related posts

బక్రీద్ పండుగను ఎలాగైనా జరుపుకోండి… గోవధ జరిగితే ఊరుకునేది లేదు… : రాజా సింగ్ హెచ్చరిక…

M HANUMATH PRASAD

ప్రకటిత నేరస్థుడిగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌!

M HANUMATH PRASAD

మల్లారెడ్డి వర్సెస్ అధికారులు.. మళ్లీ హైటెన్షన్

M HANUMATH PRASAD

రూ.కోట్లలో అవినీతి.. గురుకులాల సెక్రెటరీగా RSP ఉన్న సమయంలోనే..!

M HANUMATH PRASAD

చౌటపల్లిలో ఖబరస్థాన్ ఆక్రమణ.. మనోభావాలు దెబ్బతిన్నాయని ముస్లింల నిరసన

M HANUMATH PRASAD

ప్రపంచ సంగీత దినోత్సవ కాంపిటీషన్ లో పాల్గొన్న చిరంజీవి అభినయ శివానంద

M HANUMATH PRASAD