Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

రియాద్‌ ఆసుపత్రిలో చేరిన గులాంనబీ ఆజాద్‌

ఉగ్రవాదులకు ప్రోత్సాహమందిస్తున్న పాకిస్థాన్‌ తీరును ఎండగట్టేందుకు గల్ఫ్‌లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందంలో సభ్యుడైన జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌ అస్వస్థతకు గురయ్యారు

ఆజాద్ కు కడుపులో నొప్పి వచ్చిందని, కువైట్ లో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాక్(Pakistan) ఉగ్రకార్యకలాపాలను ఎండగట్టేందుకు సౌదీకి వెళ్లిన బృందంలో ఆయన ఒకరు. బీజేపీ(BJP) నాయకుడు, ఎంపీ బైజయంత్ జే పాండా మాట్లాడుతూ .. ఆజాద్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. బహ్రెయిన్, కువైట్లో జరిగిన సమావేశాలకు ఆయన చేసిన సేవలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, అల్జీరియాలో సమావేశాల్లో ఆయన్ని మిస్ అవుతామని వెల్లడించ్చారు

Related posts

గూఢచారి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అసలేం చేసింది ?

M HANUMATH PRASAD

గురు దక్షిణగా పాక్ ఆక్రమిత కశ్మీర్ కావాలి’.. ఆధ్యాత్మిక గురువు సంచలన డిమాండ్.. ఆర్మీ చీఫ్ ఆన్సర్ ఇదే..

M HANUMATH PRASAD

మళ్లీ పాక్ తోక జాడిస్తే.. జరిగేది అదే.. ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన మోడీ

M HANUMATH PRASAD

రాహుల్ గాంధీ పరి పక్క్వత లేని వ్యక్తి-లక్ష్మణ్ సింగ్

M HANUMATH PRASAD

జస్టిస్‌ బేలాకు దక్కని ‘వీడ్కోలు’!.. సీజేఐ గవాయ్‌ అసంతృప్తి

M HANUMATH PRASAD

కోల్‌కతాలో 150 మంది మాజీ టీచర్ల అరెస్ట్‌

M HANUMATH PRASAD