Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

స్నానానికి వెళ్ళి సముద్రంలో ఇద్దరు గల్లంతు

 

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో విషాదం

పెంటకోట సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

వివాహ వేడుకకు వచ్చి కుటుంబంతో కలిసి ఈరోజు సాయంత్రం సముద్రతీరానికి వెళ్లిన విద్యార్థులు

సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల ఉద్ధృతికి గల్లంతైన ఇద్దరు విద్యార్థులు

గల్లంతయిన విద్యార్థులు పాయకరావుపేట కు చెందిన గంపల తరీష్ (16), కాకినాడ జిల్లా రాజవొమ్మంగి కి చెందిన అభిలాష్ (18) గా గుర్తింపు

గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసు లతో సముద్రంలో గాలింపు
…ఇంకా లభించని విద్యార్థుల జాడ

Related posts

కానిస్టేబుల్పై దాడి.. తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్

M HANUMATH PRASAD

ధనుంజయ్ రెడ్డిపై వైసీపీలో ఇంత వ్యతిరేకతా

M HANUMATH PRASAD

మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌కు షాకిచ్చిన సర్కార్‌.. పదవి నుండి తొలగింపు..

M HANUMATH PRASAD

మతం మారితే రేజర్వేషన్లు ఉండవు, రెండు కావాలంటే కుదరదు ఏపీ హైకోర్టు ధ్రువీకరణ

కూతురు కొడుకు వారసుడు అవుతాడా ?

M HANUMATH PRASAD

వివాదాల చుట్టూ చెన్నై ఆంధ్రా క్లబ్ ఎన్నికలు