Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

స్నానానికి వెళ్ళి సముద్రంలో ఇద్దరు గల్లంతు

 

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో విషాదం

పెంటకోట సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

వివాహ వేడుకకు వచ్చి కుటుంబంతో కలిసి ఈరోజు సాయంత్రం సముద్రతీరానికి వెళ్లిన విద్యార్థులు

సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల ఉద్ధృతికి గల్లంతైన ఇద్దరు విద్యార్థులు

గల్లంతయిన విద్యార్థులు పాయకరావుపేట కు చెందిన గంపల తరీష్ (16), కాకినాడ జిల్లా రాజవొమ్మంగి కి చెందిన అభిలాష్ (18) గా గుర్తింపు

గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసు లతో సముద్రంలో గాలింపు
…ఇంకా లభించని విద్యార్థుల జాడ

Related posts

Chandrababu vindictive; arrests with ulterior motives*

M HANUMATH PRASAD

రాజకీయ వారసుడు నా కొడుకే తేల్చి చెప్పిన YS షర్మిల, ఆందోళనలో వైసీపీ శ్రేణులు

M HANUMATH PRASAD

బాబు సర్కార్‌ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్‌ అరెస్ట్‌

M HANUMATH PRASAD

విజయసాయి.. చంద్రబాబుకు లొంగిపోయాడు..

M HANUMATH PRASAD

అమరావతి సక్సెస్ కాదు-మొండిగా ముందుకెళ్లొద్దు-బాబుకు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సలహా..!

M HANUMATH PRASAD

సీఎం చంద్రబాబు తొందర పడుతున్నారు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD