Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

స్నానానికి వెళ్ళి సముద్రంలో ఇద్దరు గల్లంతు

 

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో విషాదం

పెంటకోట సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

వివాహ వేడుకకు వచ్చి కుటుంబంతో కలిసి ఈరోజు సాయంత్రం సముద్రతీరానికి వెళ్లిన విద్యార్థులు

సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల ఉద్ధృతికి గల్లంతైన ఇద్దరు విద్యార్థులు

గల్లంతయిన విద్యార్థులు పాయకరావుపేట కు చెందిన గంపల తరీష్ (16), కాకినాడ జిల్లా రాజవొమ్మంగి కి చెందిన అభిలాష్ (18) గా గుర్తింపు

గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసు లతో సముద్రంలో గాలింపు
…ఇంకా లభించని విద్యార్థుల జాడ

Related posts

పవన్ కళ్యాణ్ కు ప్రధాని చాక్లేట్ గిఫ్ట్

విలేఖరి హత్యకేసులో మాజీ MLA., పాత్ర?

M HANUMATH PRASAD

ఆపు నీ బెదిరింపులు–పవన్ పై చిట్టిబాబు ఫైర్..!

M HANUMATH PRASAD

టీటీడీలో సంచలనం..! జంగా కృష్ణమూర్తి గుడ్ బై..!

M HANUMATH PRASAD

విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్స్..!!

M HANUMATH PRASAD

బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు!

M HANUMATH PRASAD