Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

ఉగ్ర స్థావరాలు ధ్వంసం.. ఆ స్థానంలో మసీదుల పునర్నిర్మాణం

భారత్ సేనల దాడులలో ఇటీవల ధ్వంసం అయిన మురిడ్కెలోని జమత్ ఉద్ దవా (జెయుడి) ప్రధాన కార్యాలయం అనుబంధ మసీదులను పాక్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

అక్కడ మసీదుల పునర్నిర్మాణం చేపడుతామని జమాత్‌కు పాక్ ప్రభుత్వం శనివారం హామీ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ప్రధాన సంస్థగా ఈ జమత్ ఉద్ దవా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుంచి అందిన హామీని జమాత్ ఉద్ దవా రాజకీయ అనుబంధ పార్టీ పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం సంతోషకరం అని పార్టీ నేత ఖాలీద్ మసూద్ సిందూ ఓ ప్రకటనలో తెలిపారు.

Related posts

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

M HANUMATH PRASAD

37 వేల మంది పౌరసత్వం రద్దు–కువైట్‌ ప్రభుత్వం నిర్ణయం

M HANUMATH PRASAD

జీతాలకు కూడా డబ్బుల్లేవ్.. చేతులెత్తేసిన యూనస్.. సంచలన ప్రకటన!

M HANUMATH PRASAD

హిందూ వ్యక్తి హత్యపై స్పందించిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం..

M HANUMATH PRASAD

బంగ్లాదేశ్‌ షేక్‌ హసీనాకు బిగ్‌ షాక్‌

M HANUMATH PRASAD

నేపాల్ లో మళ్లీ రాచరికం డిమాండ్.. 2001లో ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపిన రాజు.. నాడు ఏం జరిగిందంటే..?

M HANUMATH PRASAD