Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

పేపర్ ప్రకటన
ఈ రోజు తేది 13/05/25 న
ఉదయ కాలం న తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధి అయిన తుని- హంస వారం రైల్వే స్టేషన్ల మధ్య తుని అతిధి కళ్యాణ మండపానికి ఏదురుగా ఉన్న జీడిపిక్కలు ఫ్యాక్టరీ కి వెనుక ఏదో గుర్తు తెలియని రైలు బండిలో ప్రయాణం చేయుచు సుమారు 20 25 సంవత్సరాల వయసు గల పురుషుడు జారిపడి మరణించినాడు ఇతని యొక్క మృతికి గల కారణాలు తెలియ రాలేదు, మృతుడి యొక్క ఊరు పేరు ఇతర వివరములు ఏమి తెలియ రాలేదు మృతుడు నలుపు రంగు ట్రాకు దుస్తులు ధరించి ఉన్నాడు మృతుడి ఎడమ చేయి పైన ( SRAVANI) అని పచ్చబొట్టు కలదు ఇది తప్ప మృతుడి యొక్క వివరములు ఏమీ తెలియ రాలేదు ఈ కేసు తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అయిన జి. శ్రీనివాసరావు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు మృతుని యొక్క వివరములు తెలిసిన యెడల ఈ క్రింది ఫోను నెంబర్లకు తెలియపరచవలెను
ఇట్లు
జి.శ్రీనివాసరావు
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్
తుని. సెల్ ఫోన్ నెంబరు 9490619020

Related posts

ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ!

M HANUMATH PRASAD

చంద్రబాబు కాలర్ ఎగరేస్తుంటే మీకు ధైర్యం రావడం లేదా?.. ఇందిరా పార్క్ ధర్నాలో కవిత హాట్ కామెంట్స్

M HANUMATH PRASAD

రెడ్ బుక్ మరువను..! కేడర్‌ను ఇబ్బంది పెట్టినవారిని వదలను..

M HANUMATH PRASAD

పని చేస్తే నే ఇంకొక సారి అవకాశం లేదంటే ఇంటికే -క్యాడర్ కి క్లాస్ పీకిన చంద్రబాబు

M HANUMATH PRASAD

బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు!

M HANUMATH PRASAD

వలంటీర్లలా చేయలేం!

M HANUMATH PRASAD