Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

పాకిస్తాన్ మీద దాడికి దిగితే ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటాం బాంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరిక

పెహల్గంపై దాడికి నిరసనగా భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతి దాడి చేస్తే దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను చైనా సహాయంతో స్వాధీన పరుచుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ప్రధాన సలహాదారు ఫజ్రల్రె రెహమాన్ భారత ప్రభుత్వానికి తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ విషయమై సైనిక సంయుక్త ఏర్పాట్లకు చైనా తోటి చర్చించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. వజ్రాల్ రెహమాన్ తాత్కాలిక అధ్యక్షుడు యోనస్కు అత్యంత సన్నిహిత మిత్రుడు కావడం గమనార్హం. అయితే ఈ విషయమై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ రెహమాన్ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అటువంటి వాటిని తాము ప్రోత్సహించమని, బలపరచమని ఇవి అతని వ్యక్తిగత వ్యాఖ్యల కింద పరిగణిస్తామని, కాదు ఎప్పుడూ పురుగు దేశాలతో సత్సంబంధాలను మాత్రమే కోరుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Related posts

భారత్ కు చుక్కలు చూపిస్తాం – పాక్ ప్రధాని షెహాబాజ్ షరీఫ్ ప్రగల్భాలు

M HANUMATH PRASAD

ఎంతకు తెగించాడు. అమ్మాయితో అశ్లీలంగా పాక్ హైకమిషనర్

M HANUMATH PRASAD

స్కూల్ బస్సుపై ఉగ్రదాడి..నలుగురు పిల్లలు మృతి, 38 మందికి గాయాలు

M HANUMATH PRASAD

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు అమెరికా కారణం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

త్వరలో కోల్‌కతాను ఆక్రమిస్తాం.. బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులపై ద్వేషపూరిత కామెంట్లు..

M HANUMATH PRASAD

భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

M HANUMATH PRASAD