Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

మంగుళూరులో హిందూ కార్యకర్త దారుణ హత్య

హిందూ ధర్మానికి చెందినటువంటి సుహాస్ శెట్టి అనే మంగుళూరు కి చెందినటువంటి వ్యక్తిని మతోన్మాదులు దారుణంగా నడిరోడ్డు మీద హత్య చేశారు ఈ విషయం కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. మంగుళూరు నగరానికి చెందినటువంటి సుహాస్ శెట్టి అనే వ్యక్తి గత కొంతకాలంగా గోవులను లవ్ జిహాదీ భారీ నుంచి హిందూ యువతలను కాపాడుతూ వస్తున్నాడు. ఇటువంటి ధర్మ రక్షణ కార్యక్రమాల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకుని యాక్టివిస్టుగా పనిచేస్తున్నారు. దీన్ని సహించలేని కొంతమంది మతోన్మాదులు సుభాష్ శెట్టిపై పగలు పెంచుకొని గత గురువారం రాత్రి కాపు కాసి పక్కా ప్లాన్ ప్రకారం నడిరోడ్డు మీద కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సుహాసిని ఎవరూ రక్షించడానికి ముందుకు రాకపోవడంతో అతను మృతి చెందాడు. అసలు కర్ణాటక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఏందుకు అంటూ బిజెపి శ్రేణులు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి లవ్ జిహాదీ గ్యాంగ్ పనేనని స్థానికులు అనుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయమై

Related posts

ఇదికదా మ్యాచ్ అంటే.. నరాలు తెగే ఉత్కంఠ

SIVANANDA BHAGAVATI

మేము పోలీసులం… మీ ఇళ్లైనా సరే ఇంతే చేస్తాం?: మహిళపై పోలీసుల దౌర్జన్యం (

M HANUMATH PRASAD

ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: బండారు

M HANUMATH PRASAD

మాజీమంత్రి బొత్సకు అస్వస్థత

M HANUMATH PRASAD

ప్రీపెయిడ్ మీటర్లు వచ్చేస్తున్నాయ్..ఇక ముట్టుకుంటే షాక్.. నెలవారీ బిల్లు చూస్తే ఇక అంతే?

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

M HANUMATH PRASAD