Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

ఇంటి దొంగను పట్టేశారు

గత 12 సంవత్సరాలుగా భారత దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని రాజస్థాన్లోని జైసల్మేర్ కి చెందిన పఠాన్ పాకిస్తానుకి చేరవేస్తున్నాడు అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.2013 లో పాకిస్తాను కి వెళ్లిన పఠాన్ ISI తో సంబంధాలు కలిగి నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని శత్రువులకు 2013 నుంచి చేరవేస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించాయని వారు తెలిపారు , మేరకు దార్యప్తుకొనసాగుతుందని వీరి వెనుక వేరెవరైనా ఉన్న వారిని వదిలిపెట్టమని సందర్భముగా సంజయ్ అగర్వాల్ తెలియచేసారు

Related posts

సుప్రీం జడ్జీలుగా ముగ్గురు

M HANUMATH PRASAD

బెయిల్‌ పిటిషన్‌ 27సార్లు వాయిదానా?

M HANUMATH PRASAD

బక్రీద్ వేళ జంతు వధ వద్దు.. ముస్లింలకు హిందూ మత సంస్థ అపీల్

M HANUMATH PRASAD

రేప్ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

రియాద్‌ ఆసుపత్రిలో చేరిన గులాంనబీ ఆజాద్‌

M HANUMATH PRASAD

సారీ.. మోదీ మా పఠాన్ రాడు.. సీఎం మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం

M HANUMATH PRASAD